మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యకు కుట్రపన్నడం దారుణం. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్చ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేం�
హైదరాబాద్ : ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పని చేసి ప్రజల ఆదరణ పొందాలి. కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం, హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదని మంత్రి నిరంజ�
మహబూబ్ నగర్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. పథకం పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) గతేడాది అక్టోబర్ 29న ఆదేశించింది. ఆ తర్వాత పనులను నిలిపి
డ్చర్లటౌన్, ఫిబ్రవరి 23: టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జాతాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం వల్లూర్ గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు బుధవారం జడ్చర్లలో ఎమ
సిద్దిపేట : మల్లన్న సాగర్ ఒక్కటే కాదు.. పాలమూరు జిల్లాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనం�
మహబూబ్నగర్ : అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్నగర్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహబూబ్�
మహబూబ్నగర్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద జిల్లాలోని 291 ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం కార్యక్రమంపై జడ్పీ సమా�
మహబూబ్ నగర్ : విద్యార్థులతో పాటు, పేద ప్రజలు, ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు హరే కృష్ణ మూమెంట్ ద్వారా ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ �
జడ్చర్ల : సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి నేతాజీ చౌరస్తాలో కేసీఆర�
మహబూబ్నగర్ : జిల్లాలో తెలంగాణ తిరుపతిగా సుప్రసిద్ధమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన్యంకొండలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్�
సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా పేదలకు చేయూతనిచ్చేలా సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మ హరాజ్ చూపిన మార్గం ఆదర్శనీయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాజపేట గ్రామశివారులో జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్
భక్తుల కొంగుబంగారమైన కొల్లాపూర్ పట్టణ శివారులోని ఈదమ్మ దేవత ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 8వ తేదీన ఊరబోనాలతో ఉత్సవాలు ప్రారంభం కాగా.. ఐదు మంగళవారాలు వైభవంగా జరుగుతుంది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడె మహోత్
జిల్లా కేంద్రానికి సమీపంలో కొలువైన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండవుగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామికి హనుమ వాహన సేవా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అల