సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు.. నాగర్కర్నూల్, రాజాపూర్లో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, లక్ష్మారెడ్డి మైనార్టీల సంక్షేమానికి కృషి రాజాపూర్, ఏప్రిల్ 28 : రాష�
మహబూబ్ నగర్ : సమైక్య రాష్ట్రంలో ఏ మాత్రం పట్టించుకోని దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని దివ్య
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ నియోజక వర్గం పరిధిలో చేపట్టిన రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ
మహబూబ్ నగర్ : రైతు వేదికల వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి అడ్డాకుల మండల కేంద్రంలో రూ. 22 ల�
‘కనిపించే మూడు సింహాలు’..అంటూ ఓ సినీ హీరో పవర్ఫుల్ డైలాగ్ స్టార్ట్ చేసినా.., ‘పోలీసోడి ఒంటి మీద యూనిఫాం కూడా డ్యూటీ చేస్తది’ అంటూ ప్రత్యేకంగా రాసినా..‘సలాం పోలీస్' అంటూ పాట రాసినా అది వాళ్లకే చెల్లుతుం
మహబూబాబాద్ : తెలంగాణ బీజేపీ ఎంపీలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీలో ఎంపీలుగా ఉన్న ఆ నలుగురు తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ ఆత్మగౌరవం, పౌరుషం వారి రక్తం ప్రవహిస్త
డబుల్లైన్ పూర్తవ్వడంతో కొత్తగా రైళ్లను ప్రారంభించేందుకు సం బంధిత శాఖ సిద్ధమైంది. గతంలో తిరిగే లోక ల్ రైళ్లను కరోనా కారణంగా ఆపేసిన రైల్వే శా ఖ తిరిగి రేపటి నుంచి పునరుద్ధరించనున్నది.
రాష్ట్రంలో విభిన్న వాతావరణం 26వ తేదీ వరకు వర్ష సూచన వచ్చే 5 రోజులు అధిక ఎండలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విభిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు�
మహబూబ్నగర్ : మన -ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొంది
మహబూబ్నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామస్తులు కలిశారు. గుండ్ల పొట్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో ఉత్త
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 19 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హెచ్బీ గార�
మహబూబ్నగర్ : రాష్ట్రంలో వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రంలో మోదీ సర్కార్ చేతులెత్తిసింది. కుంటిసాకులతో రైతాంగం నోట్లో మట్టికొట్టేందుకు బీజేపీ పాలకులు కుట్రలు పన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
యువ కవులకు మరింత ప్రాధాన్యమిస్తూ ప్రోత్సహించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కవులకు, కళాకారులకు సముచితస్థానం కల్పిస్తున్నదన
ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. తొండి యాత్ర పాల్గొంటున్న వారందరూ వలస నాయకులే.. బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మతం పేరుతో రాజకీయం చేసి అధికారంలోకి.. ప్రెస్మీట్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీన�
జోగుళాంబ అమ్మవారి సాక్షిగా పచ్చి అబద్ధాలు దమ్ముంటే పాలమూరు లిఫ్ట్కు జాతీయ హోదా తేవాలి కృష్ణానదిలో నీటి వాటా ఇప్పటికీ తేల్చరెందుకు..? ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్రం చేసిందేందో చెప్పాలి ప్రశ్నలన్నింటి