పాలమూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భానుడి భగభగలకు ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం రావడంతో ఉపశమనం కలిగింది. అదేవి
రెండేండ్ల తర్వాత చలివేంద్రాలు ప్రారంభం ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు బాలానగర్, మే 17 : వేసవిలో మండుతున్న ఎండలకు దప్పిక ఎక్కువవుతున్నది. ప్రయాణం చేసేవారు దాహం తీర్చుకునేందుకు అన్ని సందర్భ
డ్రాపౌట్స్ పాఠశాలలో చేర్చేలా చర్యలు ఈనెల చివరి వరకు ఇంటింటి సర్వే బడిబయటి పిల్లల వివరాలు సేకరణ మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా సర్వేకు 48మంది సీఆర్పీలు మహబూబ్నగర్టౌన్, మే 17: బడి మానేసిన విద్యార్థుల వి�
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘట న సోమవారం జడ్చర్ల హౌసింగ్బోర్డు సమీపంలోని మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల సీఐ రమేశ్బాబు, కు టుంబసభ్య
మహబూబ్నగర్ : మినీ ట్యాంక్బండ్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మినీ ట్యాంక్బండ్లో భాగంగా చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ వెంకటరావు, �
కోడి ధరలు కొండెక్కి కూర్చున్నా యి. వాస్తవానికి ఎండ కాలంలో చికెన్ ధరలు తగ్గు ముఖం పడుతాయి. ఈ ఏడాది వేసవిలో చికెన్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడు చికెన్ కొని తినే పరిస్థితి కనిపించడం లేదు. 40 రోజులుగా చిక�
మహబూబ్నగర్ : నాటక రంగానికి పునర్జీవం పోసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్లో స్వర లహరి ఆర్ట్స్ అకాడమీ 32వ వార్షికోత్సవ�
జడ్చర్ల, మే 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధుతో వారి జీవితాల్లో వెలుగులు సంతరించుకుంటున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్�
మహబూబ్ నగర్ : నిరుద్యోగ యువత రాబోయే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎద
minister ktr | మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉద్యోగార్థులకు పోటీపరీక్షల పుస్త
మహబూబ్నగర్ : మనిషికి నాగరికతను నేర్పిన జాతి సగర జాతి అని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సగర వంశస్తుడు భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని సగర కమ్యూన�
Dharmapur | ధర్మాపూర్ (Dharmapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-రాయచూర్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన వాహనం బైకును ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడు.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా.. కేసీఆర్కు తెలంగాణ అన
మహబూబ్నగర్ : సామాజికవేత్త మహాత్మా బసవేశ్వర 889వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న మహాత్మా బసవేశ్వర విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా �
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ వైపు క్యూ కడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్య�