మహబూబ్నగర్ : హైదరాబాద్కు సమానంగా మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాలులో లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ క
బాలానగర్, మార్చి 11 : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్కు ఎంతో ప్రజాదరణ లభిస్తున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హైదారాబాద్లోని �
వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న ఆదాయం, కోల్పోతున్న భూసారం వంటివి ఓ వ్యక్తి ఆలోచనా విధానాలను మార్చేశాయి. కొన్ని దశాబ్దాల కిందట ఉన్న సాగు విధానాలపై దృష్టి మరల్చాడు.
మహబూబ్నగర్ : అమెరికాలో ఉద్యాన విద్యార్థులకు అపారమైన అవకాశాలున్నాయని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ రాజశేఖర్ అన్నారు. విదేశాల్లో ఉద్యాన విద్య- అవకాశాలు, అర్హతలపై వనపర్తి జిల్లా మోజెర్ల ఉద్యాన క�
మహబూబ్నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం పెద్దమునుగల్ చెడ్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అడ్డాకుల మండల తహసీల్దార్ బి.కిషన్, డిప్�
మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం స్నేహితులు ఆర్థిక సాయం అందించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర�
మహబూబ్ నగర్ : అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే వ్యక్తి మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాంటి వ్యక్తిని హత్య చేసేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నడం దారుణమని జిల్లా రెడ్డి సంఘం నాయకులు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ర�
మహబూబ్ నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోలికి వస్తే దళిత సంఘాలు ఉరుకోవని మంత్రి పై జరిగిన హత్య కుట్రను ఖండిస్తున్నామని జిల్లా దళిత సంఘాల నేతలు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర
మహబూబ్ నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని మహబూబ్నగర్ అఖిల భారత యాదవ సంఘం నాయకులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని టీఆ
మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యకు కుట్రపన్నడం దారుణం. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్చ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేం�
హైదరాబాద్ : ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పని చేసి ప్రజల ఆదరణ పొందాలి. కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం, హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదని మంత్రి నిరంజ�
మహబూబ్ నగర్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. పథకం పనులను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) గతేడాది అక్టోబర్ 29న ఆదేశించింది. ఆ తర్వాత పనులను నిలిపి
డ్చర్లటౌన్, ఫిబ్రవరి 23: టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జాతాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం వల్లూర్ గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు బుధవారం జడ్చర్లలో ఎమ
సిద్దిపేట : మల్లన్న సాగర్ ఒక్కటే కాదు.. పాలమూరు జిల్లాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనం�