Minister Srinivas goud | మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హరితహారంలో (Haritha haram) భాగంగా జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి
Mahabubnagar | జిల్లాలోని జడ్చర్ల మండలం ఎక్కువాయపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ శనివారం ఉదయం గొడవపడ్డారు. తీవ్ర మనస్తాపాన�
TRS | మహబూబ్నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్
Koduru | మహబూబ్ నగర్ జిల్లా కోడూరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు శాఖ పరిశోధకుడు, ప్లచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకు అక్కడి శిల్పాలే సజీవ సాక్ష్యమని
Heavy rain in Jadcherla .. man died drowned in nala | జడ్చర్ల పట్టణంలో సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని
భూత్పూర్: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రభుత్వానికి ప్రజల సహకరించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో రైతువేదికలో ఎంపీ మన్నె శ్రీనివాస్ర�
అయిజ: కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం.. బ్రహ్మాండ నాయకుడి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు కట్టకింద తిమ్మప్పస్వామి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయిజ పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస�
అలంపూర్: అనారోగ్యంతో దవాఖానాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా పెంచాలని అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ అన్నారు. బుధవారం ఆమె పట్టణంలోని ప్రభుత్వ దవాఖాను సం�
మానవపాడు: కాల్వలకు గండ్లు పెట్టి అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీయస్ డీఇ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో ఉన్న ఆర్డియస్ కాలువ 112.