బ్రిడ్జి పూర్తయితే రవాణా సులభతరం గద్వాల నుంచి కర్నూలుకు రద్దీ వంతెన పూర్తిచేయాలని 30గ్రామాల ప్రజల డిమాండ్ మల్దకల్, సెప్టెంబర్18: జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం-చిప్పదొడ్డి మధ్య నిర్మ�
గువ్వలదిన్నె బ్రిడ్జి నిర్మాణం పూర్తి తండావాసులకు తీరిన ఇక్కట్లు బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.47కోట్లు ఖర్చు కేటీదొడ్డి, సెప్టెంబర్18: జోగుళాంబగద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామపరిధిల�
‘రేవంత్’ మాటలు అదుపులో పెట్టుకో.. నిప్పులు చెరిగిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వంగూరు, సెప్టెంబర్ 18: ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కోదాడ నుంచి బళ్లారి వరకు వయా జడ్చర్ల మహబూబ్ నగర్ మీదుగా ఉన్న జాతీయ రహదారి వెంట ఒక క్రమ పద్ధతిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బాలానగర్ : ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను తనిఖీ చేశా�
సీఎం కేసీఆర్ | గౌడ కులస్థులకు 15% రిజర్వేషన్ కల్పించినందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జిల్లా గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.
18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సిన్ పదిహేను రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ గ్రామ, పట్టణ స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించనున్న సహాయకులు కలెక్టరేట్లో టోల్ఫ్రీ నెంబర్ ఆన్ల�
ఎగువ నుంచి ఉధృతంగా వరద జూరాలకు 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 23 గేట్ల నుంచి నీటి విడుదల శ్రీశైలంలో ఐదు గేట్ల ద్వారా సాగర్కు పయనం.. ఆత్మకూరు, సెప్టెంబర్ 16 : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవ�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్పీ చేతన నారాయణపేట, సెప్టెంబర్ 16 : గణేశ్ శోభాయాత్ర, ని మజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్�
పీఆర్ఎల్ఐతో ఎలాంటి ముప్పు వాటిల్లదు వెల్లడించిన కేంద్ర హరిత ట్రిబ్యునల్ బృందం భూత్పూర్, సెప్టెంబర్16: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కేంద్ర హరిత ట్రిబ్యునల్ బృందం గురువారం పరిశీలించారు. కమి�