త్వరలో గద్వాలలో నర్సింగ్ కాలేజీ ప్రారంభం విద్యార్థులకు నేరుగా అడ్మిషన్లు గద్వాల, సెప్టెంబర్ 15 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ ఏడాది నుంచే నర్సింగ్ తరగతులు ప్రా రంభం కానున్నాయని రాష్ట్ర నర్సింగ్�
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 15: భారతరత్న అవార్డుగ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలు మరువలేనివని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ�
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో కోటి చేపపిల్లలను పంపిణీ చేస్తాం బాలానగర్ పెద్దచెరువులో 90వేల చేపపిల్లలు విడుదల బాలానగర్, సెప్టెంబర్ 15: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్�
రూపాయి చెల్లిస్తే కేంద్రం ఇచ్చేది ఆఠాణే.. మొత్తం కేంద్రమే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం బీజేపీ పాలిత ప్రాంతాల్లోపథకాలు ఉన్నాయా? 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వలసలు తప్ప ఒరిగిందేమీ లేదు కొత్త బిచ్చగాడిలా రేవ�
వంద పడకల దవాఖానకు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి శంకుస్థాపనలు భారీగా తరలొచ్చిన పార్టీ శ్రేణులు అలంపూర్ దవాఖాన వంద పడకల పెంపునకు మంత్రి హామీ నాగర్కర్నూల్, నమస్తే త�
పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఆత్మకూరు, సెప్టెంబర్ 14: ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలిచే జూరాల ప్రాజక్ట్కు పర్యాటక శోభవచ్చింది. ఏండ్లు
నిఘా నీడలో గణనాథులు యాప్లో వివరాలు నమోదు చేస్తున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పర్యవేక్షణ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన బాలానగర్, సెప్టెంబర్ 14 : వినాయక మండపాలన్నింటి వద్ద నిరంత రం నిఘా ఏర్పా�
జూరాలకు 93 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో 19 గేట్లతో నీటి విడుదల ఆత్మకూరు, సెప్టెంబర్ 14 : జూరాల ప్రాజెక్టు కు వరద ఉధృతంగా వస్తున్నది. ఎగువన కురుస్తు న్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయ ర్లు పూర్తి నీటిమట్�
వార్డుస్థాయి నుంచి కష్టపడాలి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పలు వార్డుల్లో పార్టీ జెండావిష్కరణ కోస్గి, సెప్టెంబర్ 14 : వార్డుస్థాయి నుంచి టీఆర్ఎస్ పా ర్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడాలని కొడం�
కలెక్టర్ హరిచందన ఆధునాతన అంశాల్లో పట్టు సాధించాలి జిల్లాలో 2,013 మందికి కోడింగ్పై శిక్షణ 61 పాఠశాలలు ఎంపిక నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 14 : తెలంగాణ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అసోసి యేషన్ (టీటా) ద్వారా అందజేస్త�
Mahabubnagar | మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఆవరణలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 7.80 లక్షల రూపాయల విలువ చేసే బ్యాటరీ స్కూటీలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను మంత్రి శ్రీన