గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 1 : చిక్కకుండా.. దొరక్కుండా నాలుగేండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్ రత
18 నెలల విరామం తర్వాత స్కూళ్లు పునర్ ప్రారంభం తెరుచుకున్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు మొదటి రోజు అంతంత మాత్రమే విద్యార్థుల హాజరు పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్, డీఈవో, ప్రజాప్రతినిధులు కొవ�
ఏడాదిన్నర తర్వాత విద్యార్థులు బడిబాట తొలిరోజు అంతంత మాత్రమే.. ప్రభుత్వ పాఠశాలల్లో 27శాతం,ప్రైవేట్ స్కూళ్లల్లో 12శాతం హాజరు మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 1 : కరోనా కారణం గా ఏడాదిన్నర కిందట మూతపడిన విద్యాస
దళిత బంధుకు ఎంపిక 12వందల కుటుంబాలకు ప్రయోజనం త్వరలో ఇంటింటి సర్వే మొదలు నాగర్కర్నూల్, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ)/కల్వకుర్తి/చారకొండ : హుజూరాబాద్ తరహాలోనే నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోనూ దళి�
వాడ వాడలో ఎగరనున్న టీఆర్ఎస్ పార్టీ జెండా రేపటి నుంచి కమిటీల ఏర్పాటు తొలిసారి సోషల్ మీడియాకు ప్రాధాన్యం మహబూబ్నగర్, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జెండా పండగను పెద్ద �
భూమి అమ్మిన డబ్బులు ఇవ్వనందుకే ఘాతుకం బంధువులతో కలిసి రెండు నెలల కిందటే హత్య ఆలస్యంగా వెలుగులోకి ఘటన నవాబ్పేట, సెప్టెంబర్1: భూమి అమ్మగా వచ్చిన డబ్బుల విషయమై వచ్చిన గొడవ కారణంగా ఆగ్రహానికి గురైన భార్య, భ
బండి పాదయాత్ర ఎందుకు? : మంత్రి శ్రీనివాస్గౌడ్ | కేంద్రంలో అధికారంలోకి రాక ముందు బీజేపీ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని.. అధికారంలో ఉండి పాదయాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందని మంత్�
రెండు రోజుల్లో స్థలాన్ని సర్వేచేయిస్తాం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, ఆగస్టు25: మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయనున్న పార్క్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పాలబావి ప్రాంతంలో చేపట్టే పార్క్�
మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు నవాబ్పేట, ఆగస్టు 25 : మండలంలోని అధికారులు అలసత్వం వీడి పని చేయాలని ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ ముత్యాల రవీందర్రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. మండల పరిష�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, ఆగస్టు 25 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గుడిబండ గ్రామంల�
బైక్కు నిప్పంటించిన యువకుడు ధరూర్, ఆగస్టు 25 : వంద రూపాయల మార్కును దాటి నూట పది రూపాయల దిశగా దూసుకుపోతున్న పెట్రోలు ధరలను భరించలేక ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్ల�
వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర మానిటరింగ్ అధికారి డాక్టర్ సూర్యశ్రీ మరికల్, ఆగస్టు25: నులిపురుగుల నివారణే లక్ష్యంగా ప్రతి ఇంటికీ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మానిటరింగ్ ఆధ�