పిల్లలకు వచ్చే న్యూమోకోకల్ వ్యాధుల నుంచి రక్షణ పుట్టిన ప్రతి బిడ్డకూ వ్యాక్సిన్ వేయాలి వైద్యాధికారుల సమావేశంలో కలెక్టర్ హరిచందన నారాయణపేట టౌన్, ఆగస్టు 11 : పిల్లలకు కొత్త గా ప్రవేశపెట్టిన న్యూమోకోకల
నేడు జాతీయ గ్రంథాలయ దినోత్సవం గద్వాల టౌన్, ఆగస్టు 11 : జ్ఞాన సంపదగా.. విజ్ఞాన కేంద్రాలుగా.. భవితకు బంగారు బాట వేసే నిధిగా గ్రంథాలయాలను కొనియాడుతా రు. సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో వాటి పాత్ర ఎంతో ఉం టుంది.
Adivasi Day | చెంచు సోదరీమణులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం చేశారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
చేనేత వస్త్రాలు | చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం
మున్సిపల్ కమిషనర్ల బదిలీ | రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మహబూబ్నగర్ను మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన కలెక్టర్ వెంకట్రావుతో కలిసి పాత కలెక్టరేట్ భవనంతోపాటు స్థలాన్ని వైద్య శాఖకు అప్పగి�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | స్వచ్ఛమైన, ఆరోగ్యమైన నీరాతో పాటు కులవృత్తులను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 75 లక్షల చెట్లను నాటినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మహబూబ్నగర్లో హరితయజ్ఞం | జిల్లాలో హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. మొక్కలు లేని కొండలు, గుట్టల్లో పెద్ద ఎత్తున విత్తనబంతులు చల్లి పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇప్పట
రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఆకట్టుకుంటున్న నర్సరీలు, ప్రకృతి వనాలు రూ.23లక్షలతో అభివృద్ధి పనులు పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు మహ్మదాబాద్, జూలై 13 : ఎండాకాలంలో కాసేపు సేద తీరుదామంటే రోడ్లవెంట చెట్టులేకుండే
రేపటి వరకు బీమాకు తుది గడువు వానకాలం సీజన్కు దరఖాస్తులు పత్తి, మిరప, వరి రైతులకు మేలు ప్రతికూల వాతావరణంలో అన్నదాతలకు చేయూత నాగర్కర్నూల్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : రైతన్నలకు పంటల బీమా పథకం చేయూతనందించనున�