కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి | కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
క్రైం న్యూస్ | ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే గుట్కాల వ్యాపారం మానుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లో మొబైల్ ఐసీయూ బస్సులను శుక్రవారం ప్రారంభించారు. ఈ బస్సులను లార్డ్ చర్చ్
చిరుత| జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 9: ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన�
మహబూబ్నగర్ : వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణను వేగవంతం చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పట
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్
ఎస్పీ వెంకటేశ్వర్లు | ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా పోలీసు సమర్థవంతంగా పని చేస్తున్నారని జిల్లా ఎస్పీ రావిరాల వేంకటేశ్వర్లు అన్నారు.
కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలిపాలమూరులో మెరుగైన వైద్యంఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఎస్వీఎస్ దవాఖానలో కొవిడ్ వార్డు పరిశీలన ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ప
బ్లాక్ ఫంగస్ కేసు| వికారాబాద్: జిల్లాలో మొదటి బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది. తాండూరు మండలం ఎలంకన్న గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి బ్లాక్ఫంగస్తో మృతిచెందారు.