బైక్ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం | మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద మంగళవారం ద్విచక్ర వాహనాన్ని లారీ
చురుకుగా కొనసాగుతున్న పల్లెప్రగతి ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతి పనులు ముమ్మరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి
జూరాల| జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 25,344 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
మంత్రి నిరంజన్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్�
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామ శివాలయంలో ఇనుపయుగపు ఆనవాళ్లను పురావస్తు పరిశోధకుడు, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్, కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివ
కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి | కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
క్రైం న్యూస్ | ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే గుట్కాల వ్యాపారం మానుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లో మొబైల్ ఐసీయూ బస్సులను శుక్రవారం ప్రారంభించారు. ఈ బస్సులను లార్డ్ చర్చ్
చిరుత| జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.