వ్యక్తి దారుణ హత్య | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చారు.
మంత్రి నిరంజన్ రెడ్డి | జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని వాగులన్నిటిపై చెక్ డ్యామ్ లు నిర్మించడం ద్వారా నియోజక వర్గాన్ని పారే జీవనదిలా మారుస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలి
బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కరువు రక్తదానానికి ముందుకు రావాలంటున్న వైద్యులు మహబూబ్నగర్, ఏప్రిల్ 10 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : రక్తదా నం మహాదానం అని ఊరికే అనలేదు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ
ప్రాజెక్టు ఎత్తు పెంచి, పర్యాటక కేంద్రంగా మారుస్తాం రైతుకు భరోసా ఇవ్వడమే ధ్యేయం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దేవరకద్ర రూరల్, ఏప్రిల్10: కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచి ఏడాదిపాటు న�
మహబూబ్నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఓ మహ
రైతు వేదిక| రైతు వేదికలు అన్నదాతలకు సమాచార వేదికలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామ�
కరోనా టీకా| రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవిడ్ టీకా తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవ
ఎస్పీ రెమా రాజేశ్వరి | మహబూబ్నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైదరాబాద్ సీఐడీ విభాగం ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు
బాబు జగ్జీవన్ రామ్ | దళితుల, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్
మూసాపేట (మహబూబ్నగర్) : మూసాపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఎస్ఐ పర్వతాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జానంపేటకు చెందిన కావలి రాములు (35)కు కొంతకాలంగా తిమ�
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన ముందు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణం కోసం వేసిన కంకరపైనే కూర్చొని చెప్పులు కుట్టుకుంటున్నాడు. చిన్న గొడుగు నీడలో పనిచేసుకుంట�
మహబూబ్నగర్ : మీరు చదువుకున్న బడిని బాగు చేయదలుచుకున్నారా? మీరు చదువుకున్న బడి అంటే మీకు ఇష్టమా? అయితే బడి బాగు కోసం మీ వంతు సహకారం అందించాలనుకుంటున్నారా? చదువుకున్న బడి రుణం తీర్చుకోవడానికి “నా బడి
మహబూబ్ నగర్ : జిల్లాలోని దేవరకద్ర మండలంలో నిర్మించ తలపెట్టిన పేరూర్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందుకోసం రూ.51 కోట్ల నిధులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేస�