సడలింపు వేళల్లో భారీగా రద్దీకరోనా కట్టడికి పోలీసుల ఉక్కుపాదంఅనవసరంగా బయటకు వస్తే చర్యలునాలుగు రోజులుగా లాక్డౌన్ విజయవంతం ప్రశాంతంగా లాక్డౌన్..మహబూబ్నగర్, మే 15 : లాక్డౌన్ ప్రశాంతమైన వాతావరణంలో �
ఆందోళన| రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
మంత్రి కేటీఆర్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తొలుత రంగారెడ్డి జిల్లా కొత్తూరు
వ్యక్తి దారుణ హత్య | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చారు.
మంత్రి నిరంజన్ రెడ్డి | జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలోని వాగులన్నిటిపై చెక్ డ్యామ్ లు నిర్మించడం ద్వారా నియోజక వర్గాన్ని పారే జీవనదిలా మారుస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలి
బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కరువు రక్తదానానికి ముందుకు రావాలంటున్న వైద్యులు మహబూబ్నగర్, ఏప్రిల్ 10 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి) : రక్తదా నం మహాదానం అని ఊరికే అనలేదు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ
ప్రాజెక్టు ఎత్తు పెంచి, పర్యాటక కేంద్రంగా మారుస్తాం రైతుకు భరోసా ఇవ్వడమే ధ్యేయం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ దేవరకద్ర రూరల్, ఏప్రిల్10: కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచి ఏడాదిపాటు న�
మహబూబ్నగర్ : జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఓ మహ
రైతు వేదిక| రైతు వేదికలు అన్నదాతలకు సమాచార వేదికలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామ�
కరోనా టీకా| రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవిడ్ టీకా తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవ