పచ్చదనం పెంపుతోనే వాతావరణంలో సమతుల్యం ఇంటింటా మొక్కలు నాటి సంరక్షించాలి ఈద్గాన్పల్లిలో విత్తనబంతులు చల్లిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజాపూర్, జూలై 13 : విరివిగా మొక్కలు పెంచి పర్యావరణాన్ని పర�
నవాబ్పేట, జూలై 13 : మండలంలోని తీగల్పల్లి గ్రామంలో మంగళవారం పోచమ్మ బోనాల ఉత్సవాల పం డుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు బోనాలతో ఊ రేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేశా రు. అమ్మవారికి నైవేద్యం �
ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు అంబలితో అమ్మవారికి నైవేద్యం మరికల్, జూలై 13: మండలకేంద్రంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక గజ్జలమ్మ ఆలయంలో ముందుగా ముదిరాజ్లు బోనాలు సమర్పించారు. అ
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు అత్యధికంగా కోస్గిలో 41.0మి.మీ. ఊట్కూర్, జూలై 13: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు ప్రాంతా�
తనిఖీలు లేవు.. స్టాక్ రిజిస్టర్లూ ఉండవు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు బాలానగర్, జూలై 13: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ధ్యానం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తుంది.. కా
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న మిడ్జిల్, జూలై 13: సీపీఎం నాయకురాలు, ఐద్వా జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణమ్మ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభ�
పెండ్లికాని నిరుద్యోగ యువకులకు భార్య గాలం వారికి ఉద్యోగాలిప్పిస్తానంటూ భర్త మోసాలు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఇద్దరూ భార్యాభర్తలే.. పైగా ప్రేమించి పెండ్లిచేసుకొన్నారు. కష్టపడకుండా డ�
బైక్ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం | మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద మంగళవారం ద్విచక్ర వాహనాన్ని లారీ
చురుకుగా కొనసాగుతున్న పల్లెప్రగతి ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతి పనులు ముమ్మరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి
జూరాల| జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో జలాశయంలోకి ప్రస్తుతం 25,344 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
మంత్రి నిరంజన్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్�
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామ శివాలయంలో ఇనుపయుగపు ఆనవాళ్లను పురావస్తు పరిశోధకుడు, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్, కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివ