గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మ హరాజ్ చూపిన మార్గం ఆదర్శనీయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాజపేట గ్రామశివారులో జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్
భక్తుల కొంగుబంగారమైన కొల్లాపూర్ పట్టణ శివారులోని ఈదమ్మ దేవత ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 8వ తేదీన ఊరబోనాలతో ఉత్సవాలు ప్రారంభం కాగా.. ఐదు మంగళవారాలు వైభవంగా జరుగుతుంది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడె మహోత్
జిల్లా కేంద్రానికి సమీపంలో కొలువైన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండవుగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామికి హనుమ వాహన సేవా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అల
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మం�
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఆయన నిఘంటువులను పంపిణీ చేశారు. తాను చద
మహబూబ్నగర్ : భారత స్వాతంత్ర్య సమరంలో బంజారాలది మహోన్నత పాత్ర. స్వాతంత్ర్యనంతరం గత పాలక వర్గాలు లంబడాలను పూర్తిగా విస్మరించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంత్ సేవాలా�
హైదరాబాద్ : మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలతో కలిపి అభివృద్ధి సంస�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్య ‘మన ఊరు-మనబడి’తో పాఠశాలల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన నాగర్కర్నూల్ జిల్లాలో సౌకర్యాల కల్పనకు 290 పాఠశాలలు ఎంపిక నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 : ప్రభుత్వం విద్యా రంగానికి పె�
నిండు కుండల్లా చెరువులు, కుంటలు శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గిన నీటిమట్టం ఏపీలో అధికంగా విద్యుదుత్పత్తి ప్రచారం చేపట్టిన ఇరిగేషన్ శాఖ నాగర్కర్నూల్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఎంజీకేఎల్ఐ నీటి పంపింగ్�
మన్యంకొండ క్షేత్రానికి ఉత్సవ శోభ 8రోజుల పాటు వెంకన్న ఉత్సవాలు విద్యుద్దీపాల కాంతుల్లో ఆలయం శోభాయమానంగా పల్లకీసేవ వందలాదిగా తరలివస్తున్న భక్తులు మహబూబ్నగర్, ఫిబ్రవరి 11: జిల్లా కేంద్రానికి సమీపంలోని త�
పాత నేరస్తులు, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలి ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి శాంతి భద్రతల సమావేశంలో ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 11 : పోలీస్ సి బ్బంది చేస్తున్న కృషి