ఇటిక్యాల: పెత్రమాస పర్వదినాన్నిపురస్కరించుకొని బుధవారం బీచుపల్లి క్షేత్రములో భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్య�
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి | మక్తల్ నియోజకవర్గ కేంద్రం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి ఉన్న ఆర్ అండ్ బీ రహదారి అధ్వాన స్థితికి చేరుకుందని వెంటనే పనులు చేపట్టాలని మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కో�
మహబూబ్నగర్ టౌన్: ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి డా.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 20వ, 9వ వార్డుల్లో రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థా�
Mahabubnagar | దేవరకద్ర మండలం కాకతీయ స్కూల్ సమీపంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ముక్కుపచ్చలారని ఓ 20 రోజుల ఆడబిడ్డను స్థానికంగా ఉన్న వెంగమాంబ దాబా ముందు వదిలివెళ్లారు. సమాచారం అందుకున్న దేవరక్రద ఎస్ఐ భగవంత రెడ్డి
బాధితులకు అండగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సొంతగూడు నిర్మాణానికి సాయం మరుగుదొడ్డిలో, కూలిన ఇంట్లో నివసిస్తున్న కుటుంబాలకు భరోసా హర్షం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు మహబూబ్నగర్ సెప్టెంబర్ 18 (నమస్
మెట్ట పొలాలకు సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పెద్దమందడి, సెప్టెంబర్ 18 : దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి �
ముష్టిపల్లి, దాదాన్పల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగ కార్యకర్తలకు అండగా ఉంటా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్రూరల్, సెప్టెంబర్ 18: ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్ర�
పల్లెప్రగతితో వందశాతం అభివృద్ధి సాధించాలి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్ రా
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించిన లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. జడ్చర్లలోని ఆల్
అచేతన స్థితిలో ఉన్న యువకుడిని దవాఖానకు తరలింపు జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : రెండు రోజులుగా తిండిలేక చెట్లపొదల్లో పడి ఉన్న ఓ యువకుడిని పోలీసులు దవాఖానకు తరలించి ఔదార్యం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..