మహబూబ్నగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో పాస్పోర్ట్ జారీ విషయంలో ఉన్నత ప్రమాణాలతో సేవలందించే దిశగా చేపట్టే చర్యలపై విస్తృతంగా అధ్యయనం చేసినట్లు ఎం పీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. పార�
ఫలించిన మిషన్ భగీరథ ప్రయత్నం ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ, పట్టణ ప్రజలు పాన్గల్, మే 21 : ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా స�
కొల్లాపూర్, మే 21 : ఈనెల 20వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘అడవిలో అక్రమసాగు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కాగా, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కొల్లాప
బైక్ల చోరీకి పాల్పడిన నిందితులు నకిలీ ధ్రువపత్రాలతో విక్రయాలు అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన నాగర్కర్నూల్ ఎస్పీ అమ్రాబాద్, మే 21 : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బైక్లను చోర
బ్యాంకుల వద్ద మాటువేసి.. ఖాతాదారులను ఏమార్చి చోరీలు నిందితుల నుంచి రూ.3.50 లక్షలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రంజన్ రతన్కుమార్ గద్వాల న్యూటౌన్, మే 21 : బ్యాంకుల వద్ద కాపుకాసి నగదు డ్రా చేసుకొని వెళ�
మహబూబ్నగర్, మే 21 : జాతి ఐక్యతతోనే పురోభివృద్ధి సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంలో ప�
సొంత ఊరిలోనే పని కొనసాగుతున్న పనులు దినసరి కూలీ రూ.257 చెల్లించేలా నిర్ణయం జిల్లాలో దాదాపు 200 రకాల పనులు 280 గ్రామాలు, 32,447 జాబ్ కార్డులు ప్రతిరోజూ 27,969 మంది హాజరు నారాయణపేట టౌన్, మే 21 : సొంత ఊరిలోనే ఉపా ధి కల్పించడ�
వంటింటి నూనె ప్యాకెట్ నుంచి మొదలు నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. నవోదయ, ఉన్నతవిద్య కళాశాల ఏర్పాటులో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం సహాయనిరాకరణ చేస్�
సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్న జీలు గ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆగ్రోస్ రై తు సేవా కేంద్రాల్లో జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన�