మహబూబ్నగర్ : ఆ బాలుడి పేరు విజయ కుమార్. తల్లిదండ్రులు మల్లెల వెంకటేష్, మల్లెల బుజ్జమ్మ. వీరిది కాకర్లపాడ్. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక బడికి వెళ్లే పరిస్థితి లేకుండ�
మండలంలోని సం కలమద్ది గ్రామ శివారులో ఉన్న డీకేఆర్ అలివేలమ్మ భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్, పెట్రోల్ తక్కువగా వచ్చిందని శనివారం వాహనదారులు నిర్వాహకులతో వాగ్విదానికి దిగారు.
మహబూబ్నగర్ : కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భాషా, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో మహబూబ్ నగర్ బాలభవన్ వద్ద ఏర్పాటు చేసిన నూ
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ పేరిట మహబూబ్నగర్ పట్టణం అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన.. కేసీఆర్ అర్బన్ ఏకో పార్కును భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత�
మహబూబ్నగర్, జూన్ 23 : అందరం కలిసి ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని వడ్డెర బస్తీలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక�
రెండు చోట్ల భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యేలు మర్రి, బీరం రూ.147 కోట్లతో గోపల్దిన్నెకు నీరందించే గ్రావిటీ, రూ.76 కోట్లతో మార్కండేయ ఎత్తిపోతలకు శంకుస్థాపన అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ.170 కోట్ల పనులకు శంకుస్థాపన పీజీ కాలేజీ వసతి గృహాలు ప్రారంభం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బీరం కొల్లాపూర్, జూన్ 17 : కొల్లాపూర్ పట్టణంలో శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించ�
ప్రపంచ ప్రమాణాలు అందుకోవాలి ఉత్ఫాదకత పెరిగితేనే పోటీ తట్టుకోగలం : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ
పాలమూరుకు తలమానికం ఐలాండ్, నెక్లెస్రోడ్డు, తీగల వంతెన పనులు రెండు షిఫ్ట్ల్లో వేగంగా చేపట్టాలి కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగాలి ఐదు ప్రత్యేక బృందాలు అక్కడే ఉండాలి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ రా
దేశంమెచ్చిన దళితబంధు పథకం చరిత్రలో నిలిచిపోతుంది గిరిజన గురుకుల బాలికల కళాశాల మంజూరు చేయిస్తా.. గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అచ్చంపేట, జూన్ 17 : రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల వికాసానికి పె�
ప్రజలకు ఏం చేయాలో నాకంటూ ఓ విజన్ ఉంది ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, జూన్ 17 : తనపై వస్తున్న అవినీతిని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. �
సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, అదనపు కలెక్టర్ రాంచంద్రారెడ్డి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం కొనసాగుతున్న పట్టణ, పల్లెప్రగత�