ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం బహిరంగసభకు భారీగా తరలొచ్చిన జనం గులాబీమయంగా మారిన భూత్పూర్ భూత్పూర్, జూన్ 4 : రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్�
బీజేపీ, కాంగ్రెస్లపై మంత్రి కేటీఆర్ ఫైర్ దేవరకద్ర, కోస్గిలో ఐటీ, పురపాలక మంత్రి కలకుంట్ల తారకరామారావు కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు.. భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ వద్ద, కోస్గి పట్టణంలో భారీ బహి�
మీరు మసీదులు తవ్వితే.. మేము అభివృద్ధి పునాదులను తవ్వుతాం ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్… నరేందర్ రెడ్డి గోల్డెన్ లెగ్ పంచాయతీలకు కేంద్రమే రూ. 1400 కోట్లు బాకీ కాంగ్రెస్ పార్
మూసాపేట, జూన్ 4 : మండలంలోని కోజెంట్ గ్లాస్ పరిశ్రమ యాజమాన్యం వితరణ చేసిన స్కూటీలు, సైకిళ్లను శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పంపిణీ చేశారు. దివ్య�
సమస్యల పరిష్కారానికి కృషి పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి కొనసాగుతున్న పల్లె, పట్టణప్రగతి పనులు గండీడ్, జూన్ 4 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, జూన్ 4: మక్తల్ మున్సిపాలిటీలోని వార్డు కమిటీ సభ్యులు సూచించిన సమస్యలను త్వరగా అధికారులు పరిష్కరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి స
కృష్ణ, జూన్ 4 : కార్పొరేట్ రంగంలోని పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి, మెరుగైన విద్యను అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు రాంరెడ్డి అన్నారు. బడిబాట కార్యక�
కారులో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి దుర్వాసన రావడంతో గుర్తించిన స్థానికులు కారు యజమానిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాగర్కర్నూల్, జూన్ 4 : నాగర్కర్నూల�
పారిశుధ్యానికి అందరూ సహకరించాలి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజమ్మ దామరగిద్ద, జూన్ 4: పల్లెల్లో ప్రగతి కనిపించాలని నారాయణపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజమ్మ అన్నారు. శనివారం 5వ విడుత పల్లెప్రగతి కార
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్�
Minister KTR | మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలంలోని వెంకపల్లిలో రూ.55 కోట్లతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.
Minister KTR | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. దేవరకద్ర, కొడంగల్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. దేవరకద్ర నియోజకవర్గంలోని
మహబూబ్నగర్ : యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 56వ ర్యాంక్ సాధించిన కె. కిరణ్మయిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. శుక్రవారం కిరణ్మయి కుటుంబ సభ్యులతో హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కా�
జడ్చర్ల టౌన్, జూన్3 : సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చో
మహబూబ్నగర్ : పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 18వ వార్డ్ ప్రేమ్ నగర్లో పట్టణ ప్�