మహబూబ్నగర్ : మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పలు అభివ
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పు వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన హన్వాడ మండలం�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని హన్వాడలో బీజేపీ చెందిన వంద మంది కార్యకర్�
మహబూబ్ నగర్: ప్రతి ఒకక్కరిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన
పోషక విలువలు కలిగిన ఆహారంతోనే ఆరోగ్యవంతంగా ఉంటారని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ అన్నారు. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక డిగ్రీ కళాశా�
గ్రామాల అభివృద్ధికి ప్రజలే సారథులని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. ప ల్లె ప్రగతిలో భాగంగా మండలకేంద్రంతోపాటు బిజ్వా రం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ప్రజాప�
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి హ�
Minister Srinivas goud | సీఎం కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తెలంగాణ విషయంలో అబద్దపు లెక్క లు చె ప్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ము క్కు నేలకు రాస్తారా అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర శ్నించారు. మహబూబ్నగర్ జి ల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్ల త�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం బహిరంగసభకు భారీగా తరలొచ్చిన జనం గులాబీమయంగా మారిన భూత్పూర్ భూత్పూర్, జూన్ 4 : రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్�
బీజేపీ, కాంగ్రెస్లపై మంత్రి కేటీఆర్ ఫైర్ దేవరకద్ర, కోస్గిలో ఐటీ, పురపాలక మంత్రి కలకుంట్ల తారకరామారావు కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు.. భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ వద్ద, కోస్గి పట్టణంలో భారీ బహి�
మీరు మసీదులు తవ్వితే.. మేము అభివృద్ధి పునాదులను తవ్వుతాం ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్… నరేందర్ రెడ్డి గోల్డెన్ లెగ్ పంచాయతీలకు కేంద్రమే రూ. 1400 కోట్లు బాకీ కాంగ్రెస్ పార్
మూసాపేట, జూన్ 4 : మండలంలోని కోజెంట్ గ్లాస్ పరిశ్రమ యాజమాన్యం వితరణ చేసిన స్కూటీలు, సైకిళ్లను శనివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పంపిణీ చేశారు. దివ్య�