నల్లమలలో తగ్గిన జన సంచారం, కాలుష్యం కనువిందు చేస్తున్న వన్యప్రాణులు పెరిగిన పులుల సంఖ్య మూడు నెలలు సఫారీ బంద్ అచ్చంపేట, జూలై 5 : అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చ�
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న పత్తి సాగు కమర్షియల్ పంటలపై రైతుల చూపు రికార్డు స్థాయిలో పలుకుతున్న పత్తి ధరలు గతేడాది రూ.7వేల కోట్ల టర్నోవర్ ఈ ఏడాది 15శాతం ఎక్కువగా క్రాప్ వేసే అవకాశం మహబూబ్నగర్, జూలై 5 (�
ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనురాధ చగ్త నాగర్కర్నూల్, జూలై 5 : భూగర్భజలాలను పెంపొందించుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సం�
తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా నవాబ్పేట, జూలై 5 : ప్రేమ పేరుతో నమ్మించి పెండ్లి చేసుకొన్న ఓ ప్రబుద్దుడు ఐ దు రోజులకే భార్యకు మొఖం చాటేసి వెళ్లిపోయిన ఘటన నవాబ్పేట మండలం దేప ల్లి గ్రామంలో వె�
ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు జడ్చర్ల, మహబూబ్నగర్ రోడ్లు జలమయం అత్యధికంగా 10.సెం.మీ. వర్షపాతం నమోదు మహబూబ్నగర్ రూరల్, జూలై 5 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం విస్తారంగా వ�
నాగర్కర్నూల్, జూలై 5 : రైతుల ఉజ్వల భవిష్య త్ కోసం ఆయిల్పాం సా గును ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రె డ్డి తెలిపారు. మంగళవా రం మండలంలోని పెద్దముద్దునూర్ గ్రామంలోని రైతు శ్రీశైలంయాదవ్
మక్తల్ టౌన్, జూలై 5 : మక్తల్ పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో 1979 సంవత్సరంలో నాటి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 46 ఏండ్ల తర్వాత మంగళవారం కలుసుకున్నారు. ఈస�
ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు వెల్దండ, జూలై 5 : రాష్ట్రంలో 60 లక్షల సైన్యం కలిగిన అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని ఎ�
మహిళల సాధికారత లక్ష్యంగా పని చేయాలి కలెక్టర్ హరిచందన మహిళా సంఘాలకు దాల్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు పంపిణీ బెయర్ కంపెనీ జిల్లాలో రెండు సంఘాలకు ఉచితంగా సరఫరా నారాయణపేట టౌన్, జూలై 5 : జిల్లాలో మహిళ
లోతట్టుప్రాంతాలు, రోడ్లు జలమయం నీటి మునిగిన వాహనాలు జడ్చర్ల టౌన్, జూలై 5 : పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వివిధ కాలనీల్లో మురుగుక�
కలెక్టర్ ఎస్ వెంకట్రావు మహబూబ్నగర్టౌన్, జూలై 5: ఆయా ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. వారాంతపు సమీక్షలో భాగంగా మంగళవారం ఆ�
మహబూబ్నగర్ : ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ పాఠశాలకు వెళ్లలేకపోయిన విజయ్ కుమార్ అనే బాలుడు తనను చదివించాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద మొరపెట్టుకున
మహబూబ్నగర్ : జులై 3న జిల్లాపరిషత్ మైదానంలో సుమారు అరవై కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర