పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి గ్రామాలు, పట్టణాల్లో ముమ్మరంగా పారిశుధ్య చర్యలు అధికార యంత్రాంగం అప్రమత్తం మహబూబ్నగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువలు, చెర�
తాజాగా నోటిఫికేషన్ విడుదల మూడు దశల్లో సీట్ల భర్తీ ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు మహబూబ్నగర్టౌన్, జూలై 14 : దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం విద్యార్థుల ముందుంచింద
18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ 75రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలు నాగర్కర్నూల్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : క రోనా నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ మరో అడుగు వేస్తున్నది. కేంద్ర ప
భూత్పూర్, జూలై 14 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలో భా రీగా చేరుతున్నట్లు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7
మహబూబ్నగర్/టౌన్, జూలై 14 : ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్పై విధించే పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేయడంపై ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్�
వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను గుర్తించి బాధిత కుటుంబాలకు వసతి కల్పించాలి పంటనష్టంపై నివేదిక ఇవ్వాలి కురుమూర్తి జాతర నాటికి బీటీరోడ్డు పనులను పూర్తి చేయాలి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవర
జడ్చర్ల, జూలై 14 : అన్నివర్గాల ప్రజలకు సర్కారు అండగా ఉంటున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని చర్లపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చెన్నకేశవులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడ
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, జూలై 14: మక్తల్ నియోజకవర్గ ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలో నారాయణపేట క్ర�
కృషి, పట్టుదలతోపాటు తపన ఉంటే జీవితంలో విజయం సాధించవచ్చని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, శాంతా నారాయణగౌడ్ ట్రస్ట్ సంయు�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’, శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పోటీపరీక్షల అభ్యర్థులకు మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు విజయవంతమైం
మహబూబ్నగర్ : వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పాడిపంటలతో సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ కాటన్ మిల్ వద్ద ఉన్న వేం
మహబూబ్నగర్ : వర్షాలు తగ్గిన వెంటనే మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ట్యాంక్ బండ్, నెక్లెస్ రో�
మహబూబ్నగర్ : కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జిల్లాలోని దేవరకద్ర మండలం కోయిలసాగర్ జలాశయం శనివారం సాయంత్రం నాటికి 20.6 అడుగుల నీటి నిల్వ ఉందని డీఈ చందు తెలిపారు. జలాశయంలోకి జూరాల జలాలతోపాట�
మహబూబ్నగర్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్ వెంకట్రా�