మహబూబ్నగర్, జూన్ 23 : అందరం కలిసి ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని వడ్డెర బస్తీలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక�
రెండు చోట్ల భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యేలు మర్రి, బీరం రూ.147 కోట్లతో గోపల్దిన్నెకు నీరందించే గ్రావిటీ, రూ.76 కోట్లతో మార్కండేయ ఎత్తిపోతలకు శంకుస్థాపన అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ.170 కోట్ల పనులకు శంకుస్థాపన పీజీ కాలేజీ వసతి గృహాలు ప్రారంభం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బీరం కొల్లాపూర్, జూన్ 17 : కొల్లాపూర్ పట్టణంలో శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించ�
ప్రపంచ ప్రమాణాలు అందుకోవాలి ఉత్ఫాదకత పెరిగితేనే పోటీ తట్టుకోగలం : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ
పాలమూరుకు తలమానికం ఐలాండ్, నెక్లెస్రోడ్డు, తీగల వంతెన పనులు రెండు షిఫ్ట్ల్లో వేగంగా చేపట్టాలి కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగాలి ఐదు ప్రత్యేక బృందాలు అక్కడే ఉండాలి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ రా
దేశంమెచ్చిన దళితబంధు పథకం చరిత్రలో నిలిచిపోతుంది గిరిజన గురుకుల బాలికల కళాశాల మంజూరు చేయిస్తా.. గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అచ్చంపేట, జూన్ 17 : రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల వికాసానికి పె�
ప్రజలకు ఏం చేయాలో నాకంటూ ఓ విజన్ ఉంది ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్, జూన్ 17 : తనపై వస్తున్న అవినీతిని నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. �
సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, అదనపు కలెక్టర్ రాంచంద్రారెడ్డి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం కొనసాగుతున్న పట్టణ, పల్లెప్రగత�
ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి జిల్లా విద్యాధికారి లియాఖత్ అలీ పాఠశాల రికార్డుల తనిఖీ ఊట్కూర్, జూన్ 17 : ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేపట్టి విద్యార్థులను ఉన్నతులుగా తీ ర్చిది
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని గ్రామస్తుల డిమాండ్ మరికల్, జూన్ 17 : మండలంలోని చిత్తనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యా హ్న భోజనం అందించాలని గ్రామస్తులు శుక్రవారం డి మా�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రూ.5కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటేడ్ మార్కెట్కు స్థల పరిశీలన కల్వకుర్తి, జూన్ 17: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వాన�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తిమ్మాజిపేట,జూన్ 17 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మనఊరు-మనబడి కార్యక్రమానికి చేయూతను ఇవ్�