ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు జడ్చర్ల, మహబూబ్నగర్ రోడ్లు జలమయం అత్యధికంగా 10.సెం.మీ. వర్షపాతం నమోదు మహబూబ్నగర్ రూరల్, జూలై 5 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం విస్తారంగా వ�
నాగర్కర్నూల్, జూలై 5 : రైతుల ఉజ్వల భవిష్య త్ కోసం ఆయిల్పాం సా గును ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రె డ్డి తెలిపారు. మంగళవా రం మండలంలోని పెద్దముద్దునూర్ గ్రామంలోని రైతు శ్రీశైలంయాదవ్
మక్తల్ టౌన్, జూలై 5 : మక్తల్ పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో 1979 సంవత్సరంలో నాటి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 46 ఏండ్ల తర్వాత మంగళవారం కలుసుకున్నారు. ఈస�
ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు వెల్దండ, జూలై 5 : రాష్ట్రంలో 60 లక్షల సైన్యం కలిగిన అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని ఎ�
మహిళల సాధికారత లక్ష్యంగా పని చేయాలి కలెక్టర్ హరిచందన మహిళా సంఘాలకు దాల్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు పంపిణీ బెయర్ కంపెనీ జిల్లాలో రెండు సంఘాలకు ఉచితంగా సరఫరా నారాయణపేట టౌన్, జూలై 5 : జిల్లాలో మహిళ
లోతట్టుప్రాంతాలు, రోడ్లు జలమయం నీటి మునిగిన వాహనాలు జడ్చర్ల టౌన్, జూలై 5 : పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వివిధ కాలనీల్లో మురుగుక�
కలెక్టర్ ఎస్ వెంకట్రావు మహబూబ్నగర్టౌన్, జూలై 5: ఆయా ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. వారాంతపు సమీక్షలో భాగంగా మంగళవారం ఆ�
మహబూబ్నగర్ : ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ పాఠశాలకు వెళ్లలేకపోయిన విజయ్ కుమార్ అనే బాలుడు తనను చదివించాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద మొరపెట్టుకున
మహబూబ్నగర్ : జులై 3న జిల్లాపరిషత్ మైదానంలో సుమారు అరవై కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర
మహబూబ్నగర్ : ఆ బాలుడి పేరు విజయ కుమార్. తల్లిదండ్రులు మల్లెల వెంకటేష్, మల్లెల బుజ్జమ్మ. వీరిది కాకర్లపాడ్. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక బడికి వెళ్లే పరిస్థితి లేకుండ�
మండలంలోని సం కలమద్ది గ్రామ శివారులో ఉన్న డీకేఆర్ అలివేలమ్మ భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్, పెట్రోల్ తక్కువగా వచ్చిందని శనివారం వాహనదారులు నిర్వాహకులతో వాగ్విదానికి దిగారు.
మహబూబ్నగర్ : కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. భాషా, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో మహబూబ్ నగర్ బాలభవన్ వద్ద ఏర్పాటు చేసిన నూ
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ పేరిట మహబూబ్నగర్ పట్టణం అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన.. కేసీఆర్ అర్బన్ ఏకో పార్కును భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత�