అలంపూర్, ఉండవెల్లిలో సినీహీరో బాలకృష్ణ సందడి ఓ పాట, పలు సన్నివేశాల చిత్రీకరణ n భారీగా తరలివచ్చిన అభిమానులు అలంపూర్/ ఉండవెల్లి/వడ్డేపల్లి, జూలై 20 : సినీ హీరో నందమూరి బాలకృష్ణ అలంపూర్, ఉండవెల్లి మండలాల్లో �
గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, జూలై 20 : నూ తన విద్యుత్ సబ్స�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి 38 స్వచ్ఛ విద్యాలయాలకు పురస్కారాలు మహబూబ్నగర్, జూలై 20: పేద విద్యార్థులకు ఉ న్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ప్
స్వరాష్ట్రంలో ఏడేండ్లలో ఎంతో ప్రగతి సాధించాం రాష్ట్రంలో పది పల్లెలకు స్వచ్ఛ అవార్డులు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేస్తాం డిసెంబర్నాటికి ‘డబుల్’ నిర్మాణాలు పూర్తి చేయాలి ఎక్సైజ్, క్రీడా శాఖ
శ్రీశైలంలో 176 టీఎంసీల నిల్వ జూరాలలో ఏడు గేట్ల నుంచి నీటి విడుదల అయిజ, జూలై 20 : తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్న ది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ, భద్ర జలాశయాల నుంచి టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. టీబీ డ్యా�
యువ నాయకుడిని కోల్పోవడం బాధాకరం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, జూలై 20 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవాబ్పేట ఎంపీటీసీ, టీఆర్ఎస్ యువనాయకుడు రాధాకృష్ణ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుం
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత మద్దూర్, జూలై 20: మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం న�
మహబూబ్ నగర్ : చదువుతోనే జీవితాలు బాగుపడతాయని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ దశల వారీగా మెరుగుపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ �
7,10వ తరగతుల్లో ప్రవేశాలు లేవు ! 1370 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఈ ఏడాది 200మంది చేరిక ఇరుకు గదులు..మచ్చుకైనా కానరాని మౌలిక వసతులు..చెట్ల కింద చదువులు..పు�
సాగు పనుల్లో ఇతర రాష్ర్టాల కూలీలు మారిన పాలమూరు రూపురేఖలు దేవరకద్ర రూరల్, జూలై 16 : ఉమ్మడి రాష్ట్రంలోనే వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్నగర్ జిల్లాకు.. నేడు ఇతర రాష్ర్టాల కూలీలు వలసలు వస్తున్నారు. మనవద్ద
సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జడ్చర్లలో ఉచిత కోచింగ్తో పాటు భోజన వసతి అభ్యర్థుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం మూడు నెలలుగా శిక్షణ పొందుతున్న 250మంది యువత జడ్చర్ల టౌన్, జూలై 16 : రాష్ట్ర ప్రభుత�