అటవీ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నం కొల్లాపూర్, జూలై 6 : అటవీ ప్రాంతంలో అక్రమ సాగు చేస్తుండగా అధికారులు అడ్డుకోవడంతో మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకు
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ ప్రారంభం జడ్చర్లటౌన్, జూలై 6 : ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ పాఠశాలలకు చేరాయి. ఒకటోతరగతి నుంచి పదోతరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూమీడియం వారీగా పుస్తక�
సమన్వయంతో ముందుకు సాగాలి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి మండల సర్వసభ్య సమావేశం ఊట్కూర్, జూలై 6 : అధికారులు ప్రతి పనిలో జవాబుదారీగా వ్యవహరించాలని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి �
మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఆశీర్వదించిన వృద్ధ దంపతులు మహబూబ్నగర్, జూలై 6 : జిల్లాకేంద్రంలోని బ్రాహ్మణవాడి వాసవీకల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో యశోద దవాఖాన మలక్పేట ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబి
మృతులంతా 30ఏండ్లలోపు వారే.. ఏడాది కిందటే బ్రహ్మానికి వివాహం గుండుమాల్ వద్ద ఘటన కోస్గి, జూలై 5 : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన మండలంలోని గుండుమాల్ గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకున�
నల్లమలలో తగ్గిన జన సంచారం, కాలుష్యం కనువిందు చేస్తున్న వన్యప్రాణులు పెరిగిన పులుల సంఖ్య మూడు నెలలు సఫారీ బంద్ అచ్చంపేట, జూలై 5 : అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చ�
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న పత్తి సాగు కమర్షియల్ పంటలపై రైతుల చూపు రికార్డు స్థాయిలో పలుకుతున్న పత్తి ధరలు గతేడాది రూ.7వేల కోట్ల టర్నోవర్ ఈ ఏడాది 15శాతం ఎక్కువగా క్రాప్ వేసే అవకాశం మహబూబ్నగర్, జూలై 5 (�
ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనురాధ చగ్త నాగర్కర్నూల్, జూలై 5 : భూగర్భజలాలను పెంపొందించుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సం�
తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా నవాబ్పేట, జూలై 5 : ప్రేమ పేరుతో నమ్మించి పెండ్లి చేసుకొన్న ఓ ప్రబుద్దుడు ఐ దు రోజులకే భార్యకు మొఖం చాటేసి వెళ్లిపోయిన ఘటన నవాబ్పేట మండలం దేప ల్లి గ్రామంలో వె�
ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు జడ్చర్ల, మహబూబ్నగర్ రోడ్లు జలమయం అత్యధికంగా 10.సెం.మీ. వర్షపాతం నమోదు మహబూబ్నగర్ రూరల్, జూలై 5 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం విస్తారంగా వ�
నాగర్కర్నూల్, జూలై 5 : రైతుల ఉజ్వల భవిష్య త్ కోసం ఆయిల్పాం సా గును ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రె డ్డి తెలిపారు. మంగళవా రం మండలంలోని పెద్దముద్దునూర్ గ్రామంలోని రైతు శ్రీశైలంయాదవ్
మక్తల్ టౌన్, జూలై 5 : మక్తల్ పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో 1979 సంవత్సరంలో నాటి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 46 ఏండ్ల తర్వాత మంగళవారం కలుసుకున్నారు. ఈస�
ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు వెల్దండ, జూలై 5 : రాష్ట్రంలో 60 లక్షల సైన్యం కలిగిన అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని ఎ�