వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను గుర్తించి బాధిత కుటుంబాలకు వసతి కల్పించాలి పంటనష్టంపై నివేదిక ఇవ్వాలి కురుమూర్తి జాతర నాటికి బీటీరోడ్డు పనులను పూర్తి చేయాలి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవర
జడ్చర్ల, జూలై 14 : అన్నివర్గాల ప్రజలకు సర్కారు అండగా ఉంటున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని చర్లపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చెన్నకేశవులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడ
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, జూలై 14: మక్తల్ నియోజకవర్గ ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలో నారాయణపేట క్ర�
కృషి, పట్టుదలతోపాటు తపన ఉంటే జీవితంలో విజయం సాధించవచ్చని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, శాంతా నారాయణగౌడ్ ట్రస్ట్ సంయు�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’, శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పోటీపరీక్షల అభ్యర్థులకు మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు విజయవంతమైం
మహబూబ్నగర్ : వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పాడిపంటలతో సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ కాటన్ మిల్ వద్ద ఉన్న వేం
మహబూబ్నగర్ : వర్షాలు తగ్గిన వెంటనే మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ట్యాంక్ బండ్, నెక్లెస్ రో�
మహబూబ్నగర్ : కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జిల్లాలోని దేవరకద్ర మండలం కోయిలసాగర్ జలాశయం శనివారం సాయంత్రం నాటికి 20.6 అడుగుల నీటి నిల్వ ఉందని డీఈ చందు తెలిపారు. జలాశయంలోకి జూరాల జలాలతోపాట�
మహబూబ్నగర్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్ వెంకట్రా�
Minister Srinivas goud | బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తున్న బక్రీద్ పండుగ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండ
మహబూబ్నగర్ : రైల్వే అండర్ పాస్ నిర్మాణ లోపాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్�
Mahabubnagar | మహబూబ్నగర్లో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది
పాఠశాలల అభివృద్ధికి రూ.7,500 కోట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, జూలై 6 : రా ష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘మన ఊ రు-మనబడి’ పథకం కింద అదనపు త రగతి గదులతోపాటు కిచెన్ షెడ్