మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లిలో పోచ�
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం నాణ్యతతో త్వరితగత�
పాలపై పన్ను విధించడం అన్యాయమంటూ టీఆర్ఎస్ శ్రేణులు, రైతుల మండిపాటు ఖాళీ పాలక్యాన్లతో మంత్రి శ్రీనివాస్గౌడ్ నిరసన నారాయణపేటలో గేదెతో ధర్నా చేసిన టీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళ�
అలంపూర్, ఉండవెల్లిలో సినీహీరో బాలకృష్ణ సందడి ఓ పాట, పలు సన్నివేశాల చిత్రీకరణ n భారీగా తరలివచ్చిన అభిమానులు అలంపూర్/ ఉండవెల్లి/వడ్డేపల్లి, జూలై 20 : సినీ హీరో నందమూరి బాలకృష్ణ అలంపూర్, ఉండవెల్లి మండలాల్లో �
గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, జూలై 20 : నూ తన విద్యుత్ సబ్స�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి 38 స్వచ్ఛ విద్యాలయాలకు పురస్కారాలు మహబూబ్నగర్, జూలై 20: పేద విద్యార్థులకు ఉ న్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ప్
స్వరాష్ట్రంలో ఏడేండ్లలో ఎంతో ప్రగతి సాధించాం రాష్ట్రంలో పది పల్లెలకు స్వచ్ఛ అవార్డులు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేస్తాం డిసెంబర్నాటికి ‘డబుల్’ నిర్మాణాలు పూర్తి చేయాలి ఎక్సైజ్, క్రీడా శాఖ
శ్రీశైలంలో 176 టీఎంసీల నిల్వ జూరాలలో ఏడు గేట్ల నుంచి నీటి విడుదల అయిజ, జూలై 20 : తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్న ది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ, భద్ర జలాశయాల నుంచి టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. టీబీ డ్యా�
యువ నాయకుడిని కోల్పోవడం బాధాకరం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, జూలై 20 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవాబ్పేట ఎంపీటీసీ, టీఆర్ఎస్ యువనాయకుడు రాధాకృష్ణ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుం
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత మద్దూర్, జూలై 20: మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం న�
మహబూబ్ నగర్ : చదువుతోనే జీవితాలు బాగుపడతాయని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ దశల వారీగా మెరుగుపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ �