7,10వ తరగతుల్లో ప్రవేశాలు లేవు ! 1370 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఈ ఏడాది 200మంది చేరిక ఇరుకు గదులు..మచ్చుకైనా కానరాని మౌలిక వసతులు..చెట్ల కింద చదువులు..పు�
సాగు పనుల్లో ఇతర రాష్ర్టాల కూలీలు మారిన పాలమూరు రూపురేఖలు దేవరకద్ర రూరల్, జూలై 16 : ఉమ్మడి రాష్ట్రంలోనే వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్నగర్ జిల్లాకు.. నేడు ఇతర రాష్ర్టాల కూలీలు వలసలు వస్తున్నారు. మనవద్ద
సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జడ్చర్లలో ఉచిత కోచింగ్తో పాటు భోజన వసతి అభ్యర్థుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం మూడు నెలలుగా శిక్షణ పొందుతున్న 250మంది యువత జడ్చర్ల టౌన్, జూలై 16 : రాష్ట్ర ప్రభుత�
మంత్రులు శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ సమక్షంలో చేరికలు క్యాంప్ కార్యాలయంలో బాధితులకు బీమా చెక్కులు పంపిణీ మహబూబ్నగర్, జూలై 16 : సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్లో చే
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీజేపీ నాయకుల చేరిక బాలానగర్, జూలై 16 : రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ను చూసే కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ట
కోస్గి, జూలై 16 : ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శనివారం కలిశారు. హైదరాబాద్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి పన�
రూ.2,50,000 అందజేసిన సింగిల్విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి నర్వ, జూలై 16: రైతుబంధు పథకంతో తనకు వచ్చిన రూ.2,50,000ను విరాళంగా అందజేశారు. మండలానికి చెందిన సింగిల్విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్రెడ్�
పోస్టర్ల ఆవిష్కరణలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, జూలై 16 : పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాముల సంరక్షణకు పాటుపడాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. ప్రపంచ పాముల దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోస�
గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ బాలానగర్, జూలై 16 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ అన్నారు. మండలంలోని అప్�
ఎస్పీ రంజన్ రతన్ కుమార్ గద్వాల అర్బన్, జూలై 16: విద్యార్థులు విజయాలు సాధించినప్పుడు పొంగిపోకుండదు, ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు సాగడమే ప్రధాన కర్తవ్యమని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పేర్కొన్
అర్హత ఉంటే మళ్లీ కార్డులు మంజూరు ఈనెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ తొలగించిన కార్డులపై పునర్విచారణ సుప్రీంకోర్టు ఆదేశాలతో సర్కార్ నిర్ణయం ఇంటింటి సర్వేకు రెవెన్యూ, సివిల్ సైప్లె శాఖలకు దిశానిర్దేశం రేషన�
7,600 మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం అక్టోబర్లో ఐటీ టవర్లో శిక్షణ ప్రారంభం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్రూరల్ జూలై 15: ఇంజినీరింగ్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదువు
ప్రభుత్వ ప్రతిపాదిత మెటీరియల్నే వాడాలి నాణ్యతలో రాజీ పడొద్దు కాంట్రాక్టర్లకు సూచించిన ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం ఉండవెల్లి, జూలై 15 : అలంపూర్ చౌరస్తా 44వ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న 100 పడకల �