జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి పాలమూరు, ఆగస్టు 18 : అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని జెడ్పీ చైర
మహబూబ్నగర్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర ది�
మహబూబ్నగర్ : దళితబంధు పథకం అద్భుతమైన ఆలోచన అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అడ్డాకుల మండల కేంద్రంలో దళితబంధు పథకం ద్వారా తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పరుశురాం డీజే షాప్ ను ప్రారం
మహబూబ్ నగర్ ఆగస్టు 13 : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం అయన జిల
ఉమ్మడి జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ రాఖీ కట్టి సోదరులను ఆశీర్వదించిన తోబుట్టువులు మార్కెట్లో వివిధ రకాల రాఖీలు సందడిగా .. గ్రామాలు, పట్టణాలు కిటకిటలాడిన ప్రయాణ ప్రాంగణాలు ‘నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. �
ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకలు రెపరెపలాడుతున్న జాతీయ జెండా మిన్నంటిన దేశభక్తి గీతాలు జడ్చర్లలో భారీ మువ్వన్నెల జెండాతో ర్యాలీ హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఆగస్టు 12 : స్వతంత్ర భ�
కులమతాలు లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయం కేంద్రానికి దమ్ముంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి పేదోళ్లు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూ�
నిత్యం కొత్తదనం ఉట్టిపడాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అలంపూర్, ఆగస్టు 12 : సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమై న అలంపూర్ అభివృద్ధి దిశగా దూసుకుపో
కృష్ణా, తుంగభద్ర పరవళ్లు టీబీ డ్యాం 33 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల శ్రీశైలం డ్యాం నుంచి 4 లక్షలకు పైగా అవుట్ఫ్లో ఆర్డీఎస్కు 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలం, ఆగస్టు 12 : శ్రీశైలం జలాశయానికి వరద భార�
నారాయణపేట రూరల్, ఆగస్టు 12: నారాయణ పేట మండలంలోని జాజాపూర్, సింగారం, కోటకొండ, కొల్లంపల్లి, అప్పక్పల్లితో పాటు అన్ని గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో సోదరులకు
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉపాధి అవకాశాలు మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ నుంచి వలస పనెక్కువ, సెలవులు తక్కువ ఉపాధి లభ్యతే కారణం తెలంగాణ ఏర్పడ్డాక వలసలకు అడ్రస్సు మారిపోయింది. ఇక్కడి గ్రామాల నుంచి వలసలు నిలి�
ప్రతి పౌరుడు వజ్రోత్సవాల్లో పాల్గొనాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, ఆగస్టు 9: ప్రభుత్వం 15రోజుల పాటు నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతిపౌరుడూ పాల్గొనాలని ఎమ్మెల్యే డాక్టర్.సి.లక్ష్మారెడ్డి �