కృషి, పట్టుదలతోపాటు తపన ఉంటే జీవితంలో విజయం సాధించవచ్చని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, శాంతా నారాయణగౌడ్ ట్రస్ట్ సంయు�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’, శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పోటీపరీక్షల అభ్యర్థులకు మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు విజయవంతమైం
మహబూబ్నగర్ : వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పాడిపంటలతో సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ కాటన్ మిల్ వద్ద ఉన్న వేం
మహబూబ్నగర్ : వర్షాలు తగ్గిన వెంటనే మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ట్యాంక్ బండ్, నెక్లెస్ రో�
మహబూబ్నగర్ : కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జిల్లాలోని దేవరకద్ర మండలం కోయిలసాగర్ జలాశయం శనివారం సాయంత్రం నాటికి 20.6 అడుగుల నీటి నిల్వ ఉందని డీఈ చందు తెలిపారు. జలాశయంలోకి జూరాల జలాలతోపాట�
మహబూబ్నగర్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా కలెక్టర్ వెంకట్రా�
Minister Srinivas goud | బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తున్న బక్రీద్ పండుగ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండ
మహబూబ్నగర్ : రైల్వే అండర్ పాస్ నిర్మాణ లోపాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్�
Mahabubnagar | మహబూబ్నగర్లో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కోడూరు వద్ద వరదలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది
పాఠశాలల అభివృద్ధికి రూ.7,500 కోట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, జూలై 6 : రా ష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘మన ఊ రు-మనబడి’ పథకం కింద అదనపు త రగతి గదులతోపాటు కిచెన్ షెడ్
గద్వాల అర్బన్, జూన్ 6 : కలుషిత నీటిని తాగి ఇద్దరు మృతి చెందగా.. మరో 50 మం ది అస్వస్థతకు గురైన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గతవారం రోజులుగా జిలా కేంద్రంలో డ్రైన�
నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి కోడేరు, జూలై 6 : చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రా మంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల కథనం ప్రకా ర�
‘మన ఊరు-మన బడి’ పథకానికి రూ.2కోట్లు రూ.3కోట్ల చొప్పున అభివృద్ధి పనులకు.. తొలి విడుతలో రూ.1.50 కోట్లు మంజూరు జనాభా వారీగా కేటాయింపులు నాగర్కర్నూల్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెర�
నిరుద్యోగుల కల సాకారం సాఫ్ట్వేర్ కంపెనీలతో ఎంఓయూ వంద ఎకరాల్లో ఎనర్జీ పార్కు ఇక సొంత జిల్లాలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రూ.2వేల కోట్ల పెట్టుబడితో లిథియం ఆయాన్ సెల్ తయారీ పరిశ్రమ దేశంలోనే తొలి ఎనర్జీ య