ఉమ్మడి జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ రాఖీ కట్టి సోదరులను ఆశీర్వదించిన తోబుట్టువులు మార్కెట్లో వివిధ రకాల రాఖీలు సందడిగా .. గ్రామాలు, పట్టణాలు కిటకిటలాడిన ప్రయాణ ప్రాంగణాలు ‘నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. �
ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకలు రెపరెపలాడుతున్న జాతీయ జెండా మిన్నంటిన దేశభక్తి గీతాలు జడ్చర్లలో భారీ మువ్వన్నెల జెండాతో ర్యాలీ హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఆగస్టు 12 : స్వతంత్ర భ�
కులమతాలు లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయం కేంద్రానికి దమ్ముంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి పేదోళ్లు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూ�
నిత్యం కొత్తదనం ఉట్టిపడాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అలంపూర్, ఆగస్టు 12 : సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమై న అలంపూర్ అభివృద్ధి దిశగా దూసుకుపో
కృష్ణా, తుంగభద్ర పరవళ్లు టీబీ డ్యాం 33 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల శ్రీశైలం డ్యాం నుంచి 4 లక్షలకు పైగా అవుట్ఫ్లో ఆర్డీఎస్కు 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలం, ఆగస్టు 12 : శ్రీశైలం జలాశయానికి వరద భార�
నారాయణపేట రూరల్, ఆగస్టు 12: నారాయణ పేట మండలంలోని జాజాపూర్, సింగారం, కోటకొండ, కొల్లంపల్లి, అప్పక్పల్లితో పాటు అన్ని గ్రామాల్లో రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో సోదరులకు
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉపాధి అవకాశాలు మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ నుంచి వలస పనెక్కువ, సెలవులు తక్కువ ఉపాధి లభ్యతే కారణం తెలంగాణ ఏర్పడ్డాక వలసలకు అడ్రస్సు మారిపోయింది. ఇక్కడి గ్రామాల నుంచి వలసలు నిలి�
ప్రతి పౌరుడు వజ్రోత్సవాల్లో పాల్గొనాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, ఆగస్టు 9: ప్రభుత్వం 15రోజుల పాటు నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతిపౌరుడూ పాల్గొనాలని ఎమ్మెల్యే డాక్టర్.సి.లక్ష్మారెడ్డి �
మహబూబ్నగర్ : ప్రతి ఒక్కరు జాతీయ భావనను పెంపొందించుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వ�
మహబూబ్నగర్ : మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. మినీ ట్యాంక్ బండ్ చ�
మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తొత్తినోని దొడ్డి గ్రామంలో తెల్లవా
ఒకరికేమో కులపిచ్చి… ఇంకొకరికేమో మత పిచ్చి 70ఏండ్లుగా ఈ ప్రాంతాన్ని అన్యాయానికి గురి చేశారు స్వరాష్ట్రంలోనే అభివృద్ధికి అడుగులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నుంచి 300మ�