minister srinivas goud | యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజలాంటిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నం పెట్టే తల్లులగా భావిస్తుంటారని తెలిపారు.
ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు సతమతమవుతుంటే.. మరో వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనలేక ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
అటవీ శాఖ అధికారు లు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనల ప్రకారం నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాళ్లు, ఇసుక, మట్టి, వంట చెరుకు వంటి ఏ వస్తువులనూ తరలించొద్దు.
ముఖ్యమంత్రి చొరవతో తెలంగాణ పర్యాటక రంగంలో దూసుకుపోతున్నదని, అనేక పర్యాటక ప్రదేశాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయని పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు.
bus overturn | రూరల్ మండలం వీటిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఓ ప్రైవేటు ట్రావెల్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులకు
‘లెర్నింగ్ బై డూయింగ్' అన్నది నేటి విద్యావిధానం అనుసరిస్తున్న సరికొత్త సూత్రం. పుస్తకాల్లోని పాఠ్యాంశాలను అవపోసన పట్టినా రాని నైపుణ్యతలు క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా పొందవచ్చు.
Kurumurthy Jathara | జిల్లా పరిధిలోని చిన్న చింతకుంట మండలంలోని పేదల తిరుపతి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘటమైన ఉద్దాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
అమ్మాపూర్ సమీంలోని సప్తగిరులపై ఉన్న కాంచనగుహ స్వర్ణకాంతులతో ధగధగలాడింది. భక్తుల ఆరాధ్యదైవం.. కొలిచిన వారికి కొంగుబంగారం.. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి రాయుడికి అలంకారోత్సవం కనులపండువగా సాగింది.
సాధారణంగా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం సంభవించి గాయాలైన వ్యక్తులు కనిపిస్తే తక్షణమే గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. కుయ్.. కుయ్.. అంటూ ప్రమాదస్థలానికి చేరుకొని క్షణాల్లో దవాఖానకు తరలించి తల్లీబిడ్డ ప్రాణాల�
కారుకు ఆర్టీవో బోర్డు పెట్టి..యూనిఫాం కారులో తగిలించి..జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ �
ప్రభుత్వ కళాశాల అంటేనే నెర్రెలు బారిన గోడలు.. బూజుపట్టిన తరగతి గదులు.. పరీక్షలకు మాత్రమే దర్శనమిచ్చే ల్యాబ్లు అనుకుంటే పొరపాటు. జస్ట్ ఫర్ ఏ చేంజ్..
Devarakadra | ఊర కుక్కలు వెంబడించడంతో.. భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన దే�
ఉమ్మడి జిల్లాలో వర్షం జలఖడ్గాన్ని ఝులిపించింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వాన దంచికొట్టింది. వాగులు, చెరువులు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.