మహబూబ్నగర్ : జీవితంలో స్థిరపడాలంటే కష్టపడి చదవాలని, అందుకు స్థిరమైన లక్ష్యం, గొప్ప వ్యక్తిని కావాలని ఆలోచన ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుటుంబంలో ఒక ఆడబిడ్డ బాగుపడితే ఆ కుటుంబం అ�
మహబూబ్నగర్, ఆగస్టు 31 : పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మన్యంకొండ అలివేలు మంగ దేవాలయం సమీపంలో జాతీయ రహదారి చెంతనే బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ �
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ సమీపంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం గణేష్ భవన్లో ప్�
మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 29 : మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, 8 ఏండ్లలో ఎంతో మార్పు చెందిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ కార్డులను
మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని అర్హులందరికి ఆసరా పెన్షన్లు అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నూతంగా మంజూరైన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. అధికారం కోసం రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుందని, దీన్న�
టీఆర్ఎస్లో కష్టపడే వారికే గుర్తింపు పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలబడాలి మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 24 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సం క్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తుం�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నార�
Minister Srinivas goud | కుల, మతాలకు అతీతంగా జాతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చదువుకుంటేనే బాగుపడతామని చెప్పిన మహనీయుడన్నారు.
జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి పాలమూరు, ఆగస్టు 18 : అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని జెడ్పీ చైర
మహబూబ్నగర్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర ది�
మహబూబ్నగర్ : దళితబంధు పథకం అద్భుతమైన ఆలోచన అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అడ్డాకుల మండల కేంద్రంలో దళితబంధు పథకం ద్వారా తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పరుశురాం డీజే షాప్ ను ప్రారం
మహబూబ్ నగర్ ఆగస్టు 13 : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం అయన జిల