bus overturn | రూరల్ మండలం వీటిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఓ ప్రైవేటు ట్రావెల్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులకు
‘లెర్నింగ్ బై డూయింగ్' అన్నది నేటి విద్యావిధానం అనుసరిస్తున్న సరికొత్త సూత్రం. పుస్తకాల్లోని పాఠ్యాంశాలను అవపోసన పట్టినా రాని నైపుణ్యతలు క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా పొందవచ్చు.
Kurumurthy Jathara | జిల్లా పరిధిలోని చిన్న చింతకుంట మండలంలోని పేదల తిరుపతి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘటమైన ఉద్దాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
అమ్మాపూర్ సమీంలోని సప్తగిరులపై ఉన్న కాంచనగుహ స్వర్ణకాంతులతో ధగధగలాడింది. భక్తుల ఆరాధ్యదైవం.. కొలిచిన వారికి కొంగుబంగారం.. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి రాయుడికి అలంకారోత్సవం కనులపండువగా సాగింది.
సాధారణంగా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం సంభవించి గాయాలైన వ్యక్తులు కనిపిస్తే తక్షణమే గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. కుయ్.. కుయ్.. అంటూ ప్రమాదస్థలానికి చేరుకొని క్షణాల్లో దవాఖానకు తరలించి తల్లీబిడ్డ ప్రాణాల�
కారుకు ఆర్టీవో బోర్డు పెట్టి..యూనిఫాం కారులో తగిలించి..జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ �
ప్రభుత్వ కళాశాల అంటేనే నెర్రెలు బారిన గోడలు.. బూజుపట్టిన తరగతి గదులు.. పరీక్షలకు మాత్రమే దర్శనమిచ్చే ల్యాబ్లు అనుకుంటే పొరపాటు. జస్ట్ ఫర్ ఏ చేంజ్..
Devarakadra | ఊర కుక్కలు వెంబడించడంతో.. భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన దే�
ఉమ్మడి జిల్లాలో వర్షం జలఖడ్గాన్ని ఝులిపించింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వాన దంచికొట్టింది. వాగులు, చెరువులు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Heavy Rains | శుక్రవారం రోజు వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర�
Heavy rain | మ్మడి మహబూబ్నగర్ జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది.
Minister Srinivas Goud | బసవేశ్వరుడి చరిత్ర చదివిన ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకుని ఉన్న జీవితమయినా చక్కని మార్�