Mahabubnagar | సొంతూరిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే.. హైదరాబాద్లో ఏ మాత్రం కష్టపడకుండా గెలిచే అవకాశం ఉన్న అసెంబ్లీ స్థానాలను సైతం వదిలేసి మహబూబ్నగర్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేశానని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాట
SCR | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. విశాఖపట్నం - మహబూబ్నగర్,
Minister Srinivas Goud | పాలమూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట�
Srinivas Gowd | మహబూబ్నగర్ జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెలలోనే కళాశాలను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. డి�
Minister Srinivas Goud | దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుతుందని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామ సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో
minister srinivas goud | యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజలాంటిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నం పెట్టే తల్లులగా భావిస్తుంటారని తెలిపారు.
ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు సతమతమవుతుంటే.. మరో వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనలేక ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
అటవీ శాఖ అధికారు లు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనల ప్రకారం నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాళ్లు, ఇసుక, మట్టి, వంట చెరుకు వంటి ఏ వస్తువులనూ తరలించొద్దు.
ముఖ్యమంత్రి చొరవతో తెలంగాణ పర్యాటక రంగంలో దూసుకుపోతున్నదని, అనేక పర్యాటక ప్రదేశాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయని పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు.
bus overturn | రూరల్ మండలం వీటిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఓ ప్రైవేటు ట్రావెల్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులకు
‘లెర్నింగ్ బై డూయింగ్' అన్నది నేటి విద్యావిధానం అనుసరిస్తున్న సరికొత్త సూత్రం. పుస్తకాల్లోని పాఠ్యాంశాలను అవపోసన పట్టినా రాని నైపుణ్యతలు క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా పొందవచ్చు.
Kurumurthy Jathara | జిల్లా పరిధిలోని చిన్న చింతకుంట మండలంలోని పేదల తిరుపతి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘటమైన ఉద్దాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
అమ్మాపూర్ సమీంలోని సప్తగిరులపై ఉన్న కాంచనగుహ స్వర్ణకాంతులతో ధగధగలాడింది. భక్తుల ఆరాధ్యదైవం.. కొలిచిన వారికి కొంగుబంగారం.. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి రాయుడికి అలంకారోత్సవం కనులపండువగా సాగింది.