మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 90.40% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
మహబూబ్నగర్ సమీపంలో దివిటిపల్లిలో సుమారు 400 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటీ టవర్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదని, నెలాఖరు నాటికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస
సీఎం కేసీఆర్ పట్టుదల, వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి సహకారం, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చొరవతో కృష్ణా జలాలను ఎత్తిపోసి అడ్డాకుల బీడు భూముల్లో పారించడంతో ఆ గ్రామ ప్రజల 70 ఏండ్ల జల కల నెరవేరి�
MLC Kavitha | అలంపూర్లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికై సీఎం కేసీఆర్ కట్�
“పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు..” అంటూ సినీ వర్ణనకు తీసిపోని విధంగా ఆదివారం నాగర్కర్నూల్లో సామూహిక వివాహాలు జరిగాయి.
వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏండ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలో చేసి చూపించారని తెలిపారు.
ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు విద్య, వైద్యం అందించడం రాజ్యాంగ విధి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం�
ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మహబూబ్నగర్ జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషిచేస్తానని కలెక్టర్ జీ రవి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతర
Minister Srinivas Goud | అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా పాలమూరు జిల్లా లోని మన్యంకొండ ఆలయం వద్ద కేబుల్ కారు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Minister KTR | జిల్లా కేంద్రమైన నారాయణపేటకు అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో.. పట్టువదలని విక్రమార్కుడిలా.. రాజేందర్ రెడ్డి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలో అత్యధికంగా ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్న రా ష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌ డ్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.