దేశంలో అత్యధికంగా ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్న రా ష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌ డ్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Minister Srinivas goud | తెలంగాణ ఏర్పడిన తర్వాతే కులవృత్తులకు న్యాయం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే గోపాల మిత్రలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.. కల్లాల నిర్మాణానికి వెచ్చించిన ఉపాధి నిధులు రూ.150 కోట్లను వెనక్కి ఇవ్వాలన్న బీజేపీ సర్కారు వెకిలి చేష్టలపై శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు
లక్ష్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధించొచ్చని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని సత్యలక్ష్మి ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన టీఎస్యూటీఎఫ్ 4వ జిల్లా విద్యావైజ్ఞానిక మహాసభకు ముఖ్యఅత�
Minister Harish Rao | మహబూబ్ నగర్ జిల్లా పాత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి
మండల కేంద్రంలో ఉన్న రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఆందుబాటులో లేకుండా చేయడంతోపాటు బ్లాక్లో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బుధవారం మండల కేంద్రానికి చె