మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం పర్యటించి తాగునీటి సరఫరాను పరిశీలి�
Mahabubnagar | తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్న విషయం విదితమే. వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్న క్రమంలో ఈసారి ఎలాగైనా జాబ్
దశలవారీగా మహబూబ్నగర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి శ్రీ నివాస్గౌడ్ చెప్పారు. మున్సిపాలిటీలో ని 16వ వార్డు పరిధిలో ఉన్న హనుమా న్ చెరువు తండా మీదుగా వస్తుండగా స్థానికులను చూసి కాన్వాయ్ నిలిప�
మండలంలోని మంథన్గోడ్ స మీపంలో సీపన్న గుండ్లలో వెలిసిన దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు.
ప్రభుత్వాలు అం దించే అవకాశాలను అందిపుచ్చుకొని యువత వ్యాపారం లో ఎదగాలని కలెక్టర్ శ్రీహర్ష పిలుపునిచ్చారు. పట్టణంలోని నైపుణ్య శిక్షణాకేంద్రంలో ప్రధానమంత్రి ఉపాధి క ల్పన పథకం (పీఎంఈజీపీ)పై గురువారం అవగా
మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగ ణం, జాతర మైదానం కిటకిటలాడింది.
Minister Niranjan Reddy | తెలంగాణ సాధించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ �