హైదరాబాద్లోని ఉప్పల్ స్థాయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని పాలమూరులో నిర్మించాలని హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
husband Murder | నవమాసాలు మోసి కన్న ఇద్దరు పిల్లలను.. కట్టుకున్నవాడే కడతేర్చడాన్ని ఆ భార్య భరించలేకపోయింది. కట్టుకున్నవాడిపైనే ప్రతీకారానికి దిగి.. గొంతుకోసి హత్య చేసింది. ఈ విషాదకర ఘటన కొల్లాపూర్ మండలం కుడికల్ల �
Minister Srinivas Goud | మనతోపాటు స్వాతంత్రం సాధించిన దేశాలతో పోలిస్తే మనం అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి పరిశీలించుకోవాలని.. వేగంగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ఓ లక్ష్యంతో ముందుకు సాగి పేదరికాన్ని తరిమేయా
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు జిల్లాలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు పురపాలికల్లో ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్లి సర్వే చేసేందుకు అధికారుల ఏర్పాట్లు డెంగీపై ప్రభుత్వ �
మహబూబ్నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం తిమ్మాయపల్లి తండాకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల నుంచి బస్సు సౌకర్యానికి నోచుకోని తండాకు స్సు సర్వ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే పాలమూరు దశ మారిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డిత
మహబూబ్నగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం అడ్డాకుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక
బీజేపీ నాయకుల తీరు దారుణం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో పథకం ద్వారా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నదని ఎక్
మహబూబ్నగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నరాని మఖ్తల్ ఎమ్మోల్యే చిట్టెం రాంమెహన్ రెడ్డి అన్నారు. మఖ్తల్ మండలం సత్యారం రైతు వేదికలో సత్యారం, ముష్టిపల్లి, కొ�
మహబూబ్నగర్ : మన్యంకొండ క్షేత్రం దిగువ పర్యాటకుల సౌకార్యర్థం రూ.15 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మన్యంకొండ స్టేజీ సమీపంలోని అలివేల�