కుట్టు శిక్షణాకేంద్రం ప్రారంభోత్సవంలో ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, జూన్ 17 : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ
జిల్లా పరిషత్ వైస్చైర్మన్ యాదయ్య జడ్చర్ల, జూన్ 17 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామా లు అభివృద్ధి చెందుతున్నాయని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. శుక్రవా రం జడ్చర్ల మండంలలోని క�
మహబూబ్ నగర్ : అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మహబూబ్నగర్ను చేసునకుందామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం మార్కెట్ యార్డులోని గుమస్తాలు, హమాలీలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ట�
Hyderabad | రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగరంపై కమ్ముకున్న మబ్బులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, ఎల్బీనగర్, వనస్థలిపుర�
మహబూబ్నగర్ : మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పలు అభివ
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పు వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన హన్వాడ మండలం�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని హన్వాడలో బీజేపీ చెందిన వంద మంది కార్యకర్�
మహబూబ్ నగర్: ప్రతి ఒకక్కరిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన
పోషక విలువలు కలిగిన ఆహారంతోనే ఆరోగ్యవంతంగా ఉంటారని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ అన్నారు. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక డిగ్రీ కళాశా�
గ్రామాల అభివృద్ధికి ప్రజలే సారథులని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. ప ల్లె ప్రగతిలో భాగంగా మండలకేంద్రంతోపాటు బిజ్వా రం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ప్రజాప�
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి హ�
Minister Srinivas goud | సీఎం కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తెలంగాణ విషయంలో అబద్దపు లెక్క లు చె ప్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ము క్కు నేలకు రాస్తారా అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర శ్నించారు. మహబూబ్నగర్ జి ల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్ల త�