ఆసరా పింఛన్లతో అండగా.. సీఎంఆర్ఎఫ్ అందజేతలో జిల్లా ముందంజ వనపర్తిలో 600 పడకల దవాఖాన మంత్రి నిరంజన్రెడ్డి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లోకి 230 మంది వనపర్తి, ఆగస్టు 28 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అ�
పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తిమ్మాజిపేట, ఆగస్టు 28 : ఉమ్మడి రాష్ట్రంలో ఒకరిద్దరు సీఎంలు ప్రజలకు గుర్తుంటారు.. సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల గుండెల్లో నిలిచారు.. అని నాగర్కర్నూల్ ఎమ్మెల
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల అండ కులమతాలకు అతీతంగా అభివృద్ధి మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 28 : కులమతాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్
మరికల్, ఆగస్టు 28 : మండలకేంద్రంలో ఆదివారం తె ల్లవారుజామున ఆంజనేయస్వామి ఆలయం నుంచి కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వరకు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భ జనలు చేస్తూ ప్రత్యేక పూలతో అలంకరించి న తేరును లాగ�
నీట మునిగిన పంట పొలాలు నర్సిరెడ్డి రిజర్వాయర్ ఏడు గేట్లు ఎత్తివేత జిల్లా అంతటా విస్తారంగా వానలు ధన్వాడ మండలంలో అత్యధికం కోస్గి మండలంలో అత్యల్పం పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు మక్తల్, ఆగస్టు 28 : అర్ధరాత�
తెలంగాణ వచ్చాకే కులవృత్తిదారుల ఆత్మగౌరవం పెరిగింది : ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరు, ఆగస్టు 28 : గొల్లకురుమల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీ�
కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతం జిల్లావ్యాప్తంగా 63 కేంద్రాలు ఏర్పాటు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 28 : రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు
ఆహారంతోపాటు ఆరోగ్య భద్రత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆయుష్మాన్ పథకమూ వర్తింపు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం సీఎం కేసీఆర్ నిర్ణయంతో అడుగులు లక్షలాది మంది పేదలకు ఊరట నాగర్కర్నూల్, ఆగస్ట్ 26 (నమస్తే తె�
నాన్ టీచింగ్ స్టాఫ్కు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆదేశాలు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ అవసరమైన వారికి పరీక్ష.. కొందరికి ఇంటర్వ్యూ ఔట్ సోర్సింగ్ గుర్తింపుతో ప్రభుత్వ వేతనాలివ్వాలి : మంత్రి ఎవరినీ ఉద్�
ఆస్తులను తాకట్టు పెట్టి ‘జోకర్’ అవుతున్న వైనం ‘కాసులు’ దండుకుంటున్న వడ్డీ వ్యాపారులు రూ.లక్షల్లో అప్పులు చేస్తూ ప్రాణాల మీదకు.. కూలుతున్న పచ్చని కాపురాలు పోలీసులు దాడులు చేస్తున్నా పంథా మార్చుకుంటు�
ముందు చూపుతో పనిచేస్తున్న సర్కార్ వనపర్తి జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిస్వార్థ సేవలందించినందుకు గ్రామ రత్న అవార్డుల పంపిణీ గోపాల్పేట, ఆగస్టు 26 : అన్ని
అధికారం కోసం కుట్రలు చేస్తున్నది కమలం పార్టీ తీరుపై యువత అప్రమత్తంగా ఉండాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరికలు మహబూబ్నగర్, ఆగస్టు 26 (నమ స్తే తెలం
హన్వాడ మండలంలో కొత్తగా 1,364మందికి పింఛన్లు నేటి నుంచి లబ్ధిదారులకు పింఛన్కార్డులు పంపిణీ చేయనున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ హన్వాడ, ఆగస్టు 26 : ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 57ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అనురాగ్శర్మ నారాయణపేట, ఆగ స్టు 26 : అమ్మాయిలు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, మాజీ డీజీపీ అనురాగ్శర్మ సూచించా�