వైద్యం వికటించడంతో కడుపులో శిశువుకు ప్రమాదం జిల్లా జనరల్ దవాఖానకు తరలింపు కోస్గి, సెప్టెంబర్ 7 : పట్టణంలోని కొందరు వైద్యులు శం కర్ దాదా ఎంబీబీఎస్లుగా మారారు. పట్టణంలోని ఆర్ఎంపీ వైద్యురాలు రాజశ్రీ 7 న
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి క్రీడాప్రాంగణాలను యువత సద్వినియోగం చేసుకోవాలి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, సెప్టెంబర్ 7 : విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి పాఠశాలలు, దవాఖానల
రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు వాతావరణ కాలుష్యం పెనుముప్పుగా.. ఆహారపు అలవాట్లు కారణమంటున్న వైద్యులు అధికంగా గొంతు, రొమ్ము, గర్భాశయ వ్యాధులు క్యాన్సర్ చిన్నగా మొదలవుతుంది. చాపకింద నీరులా వ�
పోషకాహార లోపం చిన్నారుల పాలిట రక్కసిగా మారుతున్నది. తల్లిపాలతోపాటు సంపూర్ణ పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడంతో చిన్నారులు సైతం అనారోగ్యాల బారిన పడుతున్నారు.
బతికున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి రైతుబీమా సొమ్ము స్వాహా చేసిన సంఘట న మరువకముందే గట్టులో మరో అక్రమం వెలుగుచూసింది. ప్రభుత్వ భూమికి సంబంధించి పట్టాదారు బతికుండగానే..
గణేశ్ నవరాత్రోత్సవాలు వాడవాడలా కనుల పండువగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాల వద్ద నిర్వాహకులు మంగళవారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
గురువులు జీవితాన్నిస్తారు : జెడ్పీ చైర్పర్సన్ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు గద్వాలటౌన్, సెప్టెంబర్ 5: తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్నిస్తారని జెడ్పీ చైర్