క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 21 : మహబూబ్నగర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు ఆహ్లాదం అందించాలనే ఉద్దేశంతో పార్కులను ఏర్పాటు చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీన�
రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జల్దిబిందె ఊరేగింపు పులిమామిడి గుట్టపై స్వామిని దర్శించుకున్న భక్తులు ఊట్కూర్, ఆగస్టు 21 : భక్తులకు కొంగు బంగారమై దీ వించే పులిమామిడి రామలింగేశ్వరస్వామిని �
ఇక 20 రకాల పనులే.. కేంద్రం కొత్త మెలిక అవి పూర్తైతేనే మరిన్ని పనులు రెండు పూటలా కూలీల సంతకాలు ఈనెల 1నుంచి కొత్త నిబంధన ఉపాధి హామీపై కేంద్రం రోజుకో మెలిక పెడుతున్నది.పేదలకు సొంతూళ్లోనే ఉపాధి కల్పించి వలసలు వ�
నేడు ఎదుర్కోళ్లు , రేపు కల్యాణోత్సవం ఏర్పాట్లు చేసిన పాలక మండలి గద్వాలటౌన్, ఆగస్టు 21: ఎల్లల్లో ఉండి రక్షించే తల్లి ఎల్లమ్మ(జములమ్మ)…ఎల్లచోట ఉండి ఎల్లవేళలా ప్రజలందరినీ కాపాడే తల్లి జములమ్మ తల్లి…నడిగ�
వారి సంక్షేమానికి సర్కార్ పెద్దపీట సీఎం కేసీఆర్ తండాలను జీపీలుగా మార్చారు గిరిజనులు అభివృద్ధికి కలిసిరావాలి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జేపీనగర్ తీజ్ ఉత్సవాలకు హాజరు తీజ్ ఉత్స
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి ప్రతి జీపీలో 500 నాటేలా చర్యలు రక్షించే బాధ్యత తీసుకోవాలి పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా �
పీయూ నాన్టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి వైస్చాన్స్లర్ నివాస సముదాయం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరు, ఆగస్టు 21 : పాలమూరు యూనివర్సిటీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందు�
ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలి : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు మిడ్జిల్, ఆగస్టు 21 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ
వజ్రోత్సవాల్లో భాగంగా ముగ్గులపోటీలు ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాలమూరు, ఆగస్టు 20 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివా�
పాలమూరు/జడ్చర్లటౌన్/బాలానగర్/ భూత్పూర్, ఆగస్టు 20 : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శనివారం జిల్లావ్యాప్తంగా ఘ నంగా జరుపుకొన్నారు.జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, ఆగస్టు 20 : జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డు పనుల ను త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లే కుండా చర్యలు చేపట్టాలని
పాలమూరులో ఎయిర్పోర్టు కలేనా.. ఉడాన్ పథకం కింద చిన్న విమానాశ్రయాలు రాష్ట్రం ప్రతిపాదించినా కేంద్రం మౌనం స్థల సేకరణ పూర్తయినా పట్టని వైనం మహబూబ్నగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : పాలమూరు జిల్లా
టీబీ డ్యాంకు 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలలో 40 గేట్ల ద్వారా దిగువకు.. శ్రీశైలం జలాశయానికి 2.55 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఏడు గేట్ల నుంచి సాగర్కు.. అయిజ, ఆగస్టు 20 : కర్ణాటకలోని తుంగభ ద్ర డ్యాం వరద స్థిరంగా క
పంద్రాగస్టు నుంచి లబ్ధిదారులకు సాయం ఉమ్మడి జిల్లాలో 91,904మంది ఎంపిక మండలాలకు చేరిన జాబితా.. మాట నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల మోములో ఆనందం ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు మహబూబ్నగర్, ఆగస
క్యాన్సర్ రోగులకు పాలియేటివ్ కేర్ పేరుతో సేవలు వయోవృద్ధులు, రోగులకు ఇంటి వద్దే వైద్యం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం నాగర్కర్నూల్ టౌన్, ఆగస్టు 19 : గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధితో మంచా