ప్రభుత్వ దవాఖానల్లో సుఖ ప్రసవాలను ప్రోత్సహించాలి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి మహబూబ్నగర్, అచ్చంపేటలో పర్యటన మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 25: అన్ని రకాల రక్త పరీక్షలు చేయాలని తె�
అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం తెలంగాణలో పుష్కలంగా సాగునీరు సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర మంత్రి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, ఆగస్టు 25: పల్లెనిద్ర కార్యక్రమాలు రాష్ట్రంలో వనపర్తి
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 300మంది టీఆర్ఎస్లో చేరిక మహబూబ్నగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని రైతు సంక్షేమం కోసం ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్క
తెలంగాణలో ప్రతి కుటుంబం అండగా ఉంటుంది.. ఈడీ,సీబీఐలకు బెదరం ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు 25(న
సీఐలు సీతయ్య, జనార్దన్గౌడ్, రాంలాల్ నిబంధనలు ఎవరూ అతిక్రమించొద్దు ఎలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వినాయక మండపాల ఏర్పాటుకు స్టేషన్లో అనుమతి హిందూ, ముస్లింలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులత�
మరికల్, ఆగస్టు 25 : మండలంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కా ర్యక్రమం ఘనంగా చేపట్టారు. విగ్రహ దాత దండు నారాయణరెడ్డి దంపతులు ప్ర
ప్రారంభానికి సిద్ధంగా కొత్త కలెక్టరేట్ భవనాలు మహబూబ్నగర్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్నాహాలు వనపర్తిలో ఇప్పటికే కొత్త భవనం అందుబాటులోకి.. గద్వాల, నాగర్కర్నూల్
గ్రామాల్లో జిల్లాస్థాయి అధికారుల బస మొదటి విడుతలో వనపర్తి జిల్లాలో 42గ్రామాల్లో అమలు రాష్ట్రంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం రెండు నెలల్లో ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-5 నుంచి నీరందించాలి వ్యవసాయశాఖ మంత్రి ని�
పోచమ్మ తల్లీ దీవించమ్మా అంటూ వేడుకోలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా బోనాలు ఆలయాల వద్ద పోటెత్తిన భక్తులు ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు నెట్వర్క్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ);ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్త�
ఇండ్ల పనులను వేగవంతం చేయాలి : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఆగస్టు 23 : జడ్చర్ల నియోజకవర్గకేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ఎమ్మెల్�
ఘటనను ఖండించిన పలువురు నేతలు నారాయణపేట, ఆగస్టు 23 : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటిపై దాడి చేయడం హేయమై న చర్య అని టీఆర్ఎస్ పట్టణ అ�
ఎస్పీ వెంకటేశ్వర్లు నేరాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలి నమోదైన కేసుల్లో సరైన దర్యాప్తు చేపట్టాలి 33 మందికి రివార్డులు, అభినందనలు సిబ్బందితో నేర సమీక్షా సమావేశం నారాయణపేట, ఆగస్టు 23 : త్వరలో నిర్వహించే �