ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పెంచాలి : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు మిడ్జిల్, ఆగస్టు 21 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ
వజ్రోత్సవాల్లో భాగంగా ముగ్గులపోటీలు ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాలమూరు, ఆగస్టు 20 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివా�
పాలమూరు/జడ్చర్లటౌన్/బాలానగర్/ భూత్పూర్, ఆగస్టు 20 : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శనివారం జిల్లావ్యాప్తంగా ఘ నంగా జరుపుకొన్నారు.జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, ఆగస్టు 20 : జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డు పనుల ను త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లే కుండా చర్యలు చేపట్టాలని
పాలమూరులో ఎయిర్పోర్టు కలేనా.. ఉడాన్ పథకం కింద చిన్న విమానాశ్రయాలు రాష్ట్రం ప్రతిపాదించినా కేంద్రం మౌనం స్థల సేకరణ పూర్తయినా పట్టని వైనం మహబూబ్నగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : పాలమూరు జిల్లా
టీబీ డ్యాంకు 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలలో 40 గేట్ల ద్వారా దిగువకు.. శ్రీశైలం జలాశయానికి 2.55 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఏడు గేట్ల నుంచి సాగర్కు.. అయిజ, ఆగస్టు 20 : కర్ణాటకలోని తుంగభ ద్ర డ్యాం వరద స్థిరంగా క
పంద్రాగస్టు నుంచి లబ్ధిదారులకు సాయం ఉమ్మడి జిల్లాలో 91,904మంది ఎంపిక మండలాలకు చేరిన జాబితా.. మాట నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల మోములో ఆనందం ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు మహబూబ్నగర్, ఆగస
క్యాన్సర్ రోగులకు పాలియేటివ్ కేర్ పేరుతో సేవలు వయోవృద్ధులు, రోగులకు ఇంటి వద్దే వైద్యం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం నాగర్కర్నూల్ టౌన్, ఆగస్టు 19 : గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధితో మంచా
విజేతలకు బహుమతులు ప్రదానం పాలమూరు, ఆగస్టు 19 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళలకు ముగ్గుల పో టీలు నిర్వహించారు. పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్�
కొనసాగుతున్న వజ్రోత్సవ వేడుకలు ఊట్కూర్, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశా�
రూ.18.66 కోట్లకు పరిపాలనా అనుమతులతో జీవో సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి (నమస్తే తెలంగాణ), ఆగస్టు 19 : మండలంలోని పెద్దగూడెం ఖాన్ చెరువు వరకు 9.350 కిలోమీటర్ల నూతన కాలువ నిర్మాణాన
నీ వెంట వచ్చింది డబ్బులిస్తే వచ్చిన జనం టీఆర్ఎస్ నాయకులు మక్తల్ టౌన్, ఆగస్టు 19 : ప్రజాప్రస్థానం యాత్ర పేరుతో రోడ్లపై చేతులు ఊపుకుంటూ తిరుగుతున్న వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలకు తెలం�