జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి పాలమూరు, ఆగస్టు 18 : అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని జెడ్పీ చైర
క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో ప్రభుత్వ ఉద్యోగులక�
అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అటవీశాఖ ప్రత్యేక అధికారి శాంతకుమారితో కలిసి వీసీ గద్వాల, ఆగస్టు 17: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటాలని రాష్ట్ర అటవ�
జెడ్పీచైర్పర్సన్ సరిత రక్తదాన శిబిరాలు విజయవంతం ఉత్సాహంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు గద్వాల, ఆగస్టు 17: రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని జెడ్పీచైర్పర్సన్ సరిత పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వ�
పచ్చబడిన పొలాలు.. సిరిసంపదలతో రైతులు కోడేరు, ఆగస్టు 17: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండక వ్యవసాయపొలాలు బీళ్లుగా మారడంతో పాటు చెరువులు, కుంటలు పూర్తిగా ఒట్టిపోయాయి. కరువు పరిస్థితులకు తట్టుకోలేని �
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేళ రక్తదాన శిబిరాలు విజయవంతం ఉమ్మడి జిల్లాలో అనూహ్య స్పందన ప్రారంభించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువత, అధికారులు, ఉద్యోగులు రక్తదానం
డయాలసిస్ బాధితులకూ పింఛన్ ఉమ్మడి జిల్లాలో 579 మంది గుర్తింపు బాధితులకు అండగా ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.2,016 ఆసరా సాయం డయాలసిస్ బాధితులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని
నా బిడ్డ చావుకు కారకులపై చర్యలు తీసుకోవాలి వజ్రోత్సవాల సాక్షిగా మాచన్పల్లి వద్ద ఘటన మహబూబ్నగర్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన యువతి తండ్రి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 17: పదో తరగతి పూర్తయిన ఓ విద్యార్�
ఇద్దరు పిల్లలను హత్య చేసి.. భయంతో తాను కత్తితో పొడుచుకొని.. తాగిన మైకంలో ఓ తండ్రి దారుణం పరిస్థితి విషమం, మహబూబ్నగర్కు తరలింపు ప్రాణాలు తీసిన భార్యాభర్తల కలహం కోడేరు మండలం ఎత్తం శివారులో ఘటన కోడేరు, ఆగస్�
కలెక్టర్ హరిచందన ప్రతి నియోజకవర్గంలో 75 మంది రక్తదానం చేసేలా ఏర్పాట్లు నారాయణపేట టౌన్, ఆగస్టు 17 : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కలెక్టర్ హరిచందన అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పట్టణంల�
జెడ్పీ వైస్చైర్పర్సన్ సురేఖారెడ్డి మరికల్, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ను పురస్కరించుకొని మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బుధవారం క్రీడా పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి �