వీడియోకాన్ఫరెన్స్లో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 21వ తేదీన అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, మండలాల్లో పెద్దఎత్తున మొక్కల
‘కల్యాణలక్ష్మి’తో ఆడబిడ్డల పెండ్లికి చేయూత చెక్కుల పంపిణీలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, ఆగస్టు 17 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్�
మహబూబ్నగర్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాల్లో సైతం జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడికక్కడ డీజేలను ఏర్పాటు చేసి పెద్దపెద్ద సౌండ్ వచ�
ఇన్చార్జి కలెక్టర్ తేజస్నందలాల్ పవర్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 16 : వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ పనులు ఉన్నట్లయితే తక్షణమే పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్పవర్�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్/ మరికల్ ఆగస్టు 16 : రాష్ట్రంలోని ప్రభు త్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రికార్డు సృష్టించిన 3వేల అడుగుల జాతీయ పతాకం ప్రదర్శన వనపర్తి, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఒక అద్భుతమని వ్యవసాయ, సహకారశాఖ మంత్రి సింగిరెడ్డి న�
ఆయా జిల్లా కేంద్రాల్లో జెండావిష్కరించిన మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్.. నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేటలో జెండా ఎగురవేసిన విప్ గువ్వల, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, మహిళా కమిష�
అభివృద్ధిలో తెలంగాణ నెంబర్వన్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, ఆగస్టు15 (నమస్తే తెలంగా ణ): ఎందరో మహానుభావుల పోరాటా లు, త్యాగాల ఫలితంగా భరత మాతకు విముక్తి లభించి 75 సంవత్సరాలు పూర్తిచ
స్వరాష్ట్రంలో పాలమూరు జిల్లా స్వరూపమే మారింది ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఎక్కడాలేని విధంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల �
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నాగర్కర్నూల్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): పేదల అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని, భారత స్వతంత్ర వజ్రోత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహించడ�
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ గద్వాల, ఆగస్టు 15: త్రివర్ణ జెండా ఎగుర వేసే పవిత్రమైన రోజు ఆగస్టు 15అని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ అన్నారు. సోమవారం 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరిం�
మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి నారాయణపేట, ఆగస్టు 15: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు దేశ విదేశాల్లో ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 15 : పంద్రాగస్టు వేడుకలను సోమవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయజెండాను ఎ
కాంగ్రెస్ నాయకుడు ఎర్రశేఖర్పై టీఆర్ఎస్ నేతలు ఫైర్ మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 15 : సొంత తమ్ముడిని హతమార్చి జైలుకు వెళ్లివచ్చిన ఎర్రశేఖర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ను విమర్శించే నైతికహక్కు లేదని �