గద్వాల, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో సంక్షేమ సర్కారు నడుస్తుందని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై బీజేపీ నాయకులు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ఆరోపించారు. గు
నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 1 : సంక్షేమ పథకా ల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థా నంలో ఉందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని అర్హులైన లబ్�
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం మహబూబ్నగర్, సెప్టెంబర్ 1 : ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎంతటి కష్టం ఎదురైనా.. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ శ్రమించాల్�
ఆసరా పింఛన్లతో అండగా.. సీఎంఆర్ఎఫ్ అందజేతలో జిల్లా ముందంజ వనపర్తిలో 600 పడకల దవాఖాన మంత్రి నిరంజన్రెడ్డి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లోకి 230 మంది వనపర్తి, ఆగస్టు 28 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అ�
పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తిమ్మాజిపేట, ఆగస్టు 28 : ఉమ్మడి రాష్ట్రంలో ఒకరిద్దరు సీఎంలు ప్రజలకు గుర్తుంటారు.. సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల గుండెల్లో నిలిచారు.. అని నాగర్కర్నూల్ ఎమ్మెల
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల అండ కులమతాలకు అతీతంగా అభివృద్ధి మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 28 : కులమతాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్
మరికల్, ఆగస్టు 28 : మండలకేంద్రంలో ఆదివారం తె ల్లవారుజామున ఆంజనేయస్వామి ఆలయం నుంచి కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వరకు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు భ జనలు చేస్తూ ప్రత్యేక పూలతో అలంకరించి న తేరును లాగ�
నీట మునిగిన పంట పొలాలు నర్సిరెడ్డి రిజర్వాయర్ ఏడు గేట్లు ఎత్తివేత జిల్లా అంతటా విస్తారంగా వానలు ధన్వాడ మండలంలో అత్యధికం కోస్గి మండలంలో అత్యల్పం పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు మక్తల్, ఆగస్టు 28 : అర్ధరాత�
తెలంగాణ వచ్చాకే కులవృత్తిదారుల ఆత్మగౌరవం పెరిగింది : ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరు, ఆగస్టు 28 : గొల్లకురుమల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీ�
కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతం జిల్లావ్యాప్తంగా 63 కేంద్రాలు ఏర్పాటు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 28 : రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు