పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ దొబ్రియల్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యటన చెంచు కుటుంబాలతో కలిసి భోజనం అమ్రాబాద్, సెప్టెంబర్ 5 : అటవీ ఉత్పత్తులతో అధిక లాభాలు పొందొచ్చని ప్రిన్సిపల్ చీఫ్ కన�
సర్కార్ పాఠశాలల్లో తరగతుల వారీగా సాధించాల్సిన విద్యా ప్రణాళికలను ఎస్సీఈఆర్టీ అధికారులు 1,2 తరగతులకు 4 విద్యాప్రమాణాలు 3,4,5వ తరగతులకు 6 విద్యా ప్రమాణాలను లక్ష్యంగా విధించారు.
తెలంగాణ వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని, రాష్ట్రంలోనే పాలమూరును నెంబర్వన్గా నిలబెడ్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 4 : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొలువుదీరిన గణనాథుడికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని 21వ వార్డు మహేశ్వరికాలనీలో కౌన్సిలర్ ఆనంద్గౌడ్, కాలనీవాసులు ప్రత్�
ప్రైవేటు టీవీ చానల్లో సినీహీరో నాగార్జున ఆధ్వర్యంలో ప్రసారమయ్యే బిగ్బాస్ సీజన్-6 షోలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వాసి సాల్మన్ అలియాస్ షానీకి చోటు దక్కింది.
ఇది బీజేపీ నోటిమాట జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణాన్ని ముక్కలు చేస్తాం అరుణాచల్, మణిపూర్లో జేడీయూను తుడిచేశాం బీహార్లోనూ నితీశ్ పార్టీని సమూలంగా నిర్మూలిస్తాం రాజ్యాంగ నియమాలు వదిలి హూంకరిస్తున్న బీజేపీ