సర్కార్ పాఠశాలల్లో తరగతుల వారీగా సాధించాల్సిన విద్యా ప్రణాళికలను ఎస్సీఈఆర్టీ అధికారులు 1,2 తరగతులకు 4 విద్యాప్రమాణాలు 3,4,5వ తరగతులకు 6 విద్యా ప్రమాణాలను లక్ష్యంగా విధించారు.
తెలంగాణ వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని, రాష్ట్రంలోనే పాలమూరును నెంబర్వన్గా నిలబెడ్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 4 : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొలువుదీరిన గణనాథుడికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని 21వ వార్డు మహేశ్వరికాలనీలో కౌన్సిలర్ ఆనంద్గౌడ్, కాలనీవాసులు ప్రత్�
ప్రైవేటు టీవీ చానల్లో సినీహీరో నాగార్జున ఆధ్వర్యంలో ప్రసారమయ్యే బిగ్బాస్ సీజన్-6 షోలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వాసి సాల్మన్ అలియాస్ షానీకి చోటు దక్కింది.
ఇది బీజేపీ నోటిమాట జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణాన్ని ముక్కలు చేస్తాం అరుణాచల్, మణిపూర్లో జేడీయూను తుడిచేశాం బీహార్లోనూ నితీశ్ పార్టీని సమూలంగా నిర్మూలిస్తాం రాజ్యాంగ నియమాలు వదిలి హూంకరిస్తున్న బీజేపీ
మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.44 కోట్లతో పనులు నిరంతరం కృషి చేస్తున్న మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు వనపర్తి, సెప్టెంబర్ 3 : వనపర్తి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత అ
చారిత్రక కట్టడాలకు నిలయం శత్రుదాడులను తట్టుకునేలా రాతి గోడల నిర్మాణం ఆహ్లాదకరంగా ఎత్తయిన కొండలు n మైమరపించే ప్రకృతి రమణీయత గట్టుపైనే చెరువులు, ఫిరంగులు n పర్యాటకానికి అనుకూలంగా.. ఖిల్లాఘణపురం, సెప్టెంబర
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి ఎక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్లు రాష్ట్రంపై కక్షగట్టిన కేంద్రం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి 696 మంది లబ్ధిదారులకు ప�
అంబానీ, అదానీలకు సంపదను దోచిపెడుతున్న కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకాధికార ప్రతినిధి మంద జగన్నాథం అయిజ, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో ప్రజార�
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలకేంద్రంతోపాటు క్యాతన్పల్లి, చాకలివారిపల్లి, అన్నసాగర్, కానుకుర్తి తదితర గ్రామాల్లో శుక్రవార�