కనులపండువగా శోభాయాత్ర అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్న డ్యాన్సులు, బొడ్డెమ్మలు ‘గణపతి బప్పా మోరియా’.. అంటూ భక్తులు వినాయకుడికి ఘన వీడ్కోలు పలికారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండపాల వద్ద 11 రోజులప
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 10 : అర్హులందరికీ ఆసరా పథ కం నుంచి నూతన పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మక్తల్ మున్సి�
మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరు, సెప్టెంబర్ 10 : గురుకుల విద్యాలయాల్లో స్వచ్ఛత పాటించి పరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులకు విద్య అం దించాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. స్వచ్ఛ గురుకుల వార�
ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలి వర్ధంతి పలు గ్రామాల్లో ఐలమ్మ చిత్రపటం, విగ్రహాలకు పూలమాలవేసి నివాళి మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐల మ్మ వర్ధంతిని జిల్లా �
ఆయన రాక కోసం దేశం ఎదురుచూపులు మోదీ పాలనను అంతం చేసే శక్తి టీఆర్ఎస్కే ఉంది మరో ఉద్యమానికి నాయకత్వం వహించాలి దేశ రక్షణ కోసం జాతీయ పార్టీని స్థాపించాలి ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో ప్రజల అరిగోస కేసీఆర్ను మ
భక్తిశ్రద్ధలతో గణేశుడి నిమజ్జనం కనులపండువగా శోభాయాత్ర అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్న డ్యాన్సులు, బొడ్డెమ్మలు డీజే మోతలతో హోరెత్తిన వాడలు పూజలు చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ నెట్వర్క్ �
ఉచిత చేపపిల్లల పెంపకంతో ఆర్థికాభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమానికి సర్కార్ కృషి ఆసరా పింఛన్లతో పెరిగిన పేదల ఆత్మగౌరవం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి శ్రీరంగాపూర్ రంగసముద్రం, పెబ్బేరు మహభూపాల్ స�
వాగుల వద్ద నిలిచిన రాకపోకలు పలు గ్రామాల్లో నీట మునిగిన పంటలు ఊట్కూర్, సెప్టెంబర్ 9 : బం గాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ప్రభావంతో గురువారం రా త్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మండలంలో 74. 8 మి.మీ. వ
నారాయణపేట, సెప్టెంబర్ 9 : తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాలను ఘ నంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణం
ఓవైపు జోరు వర్షాలు.. మరోవైపు ఎత్తిపోతల పరవళ్లు నాగర్కర్నూల్ జిల్లాలో జలసిరులు అంచనాల మేరకు వివిధ పంటల సాగు వరి సాగుపై ఆసక్తి చూపుతున్న రైతన్న వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడి వ్యవసాయ పనుల్లో రైతు కుటుంబా
ఓవైపు జోరు వర్షాలు.. మరోవైపు ఎత్తిపోతల పరవళ్లు నాగర్కర్నూల్ జిల్లాలో జలసిరులు అంచనాల మేరకు వివిధ పంటల సాగు వరి సాగుపై ఆసక్తి చూపుతున్న రైతన్న తొలి ప్రాధాన్య పంటగా తెల్లబంగారం నివేదిక వెల్లడించిన వ్యవ�
వైద్యం వికటించడంతో కడుపులో శిశువుకు ప్రమాదం జిల్లా జనరల్ దవాఖానకు తరలింపు కోస్గి, సెప్టెంబర్ 7 : పట్టణంలోని కొందరు వైద్యులు శం కర్ దాదా ఎంబీబీఎస్లుగా మారారు. పట్టణంలోని ఆర్ఎంపీ వైద్యురాలు రాజశ్రీ 7 న
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి క్రీడాప్రాంగణాలను యువత సద్వినియోగం చేసుకోవాలి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, సెప్టెంబర్ 7 : విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి పాఠశాలలు, దవాఖానల