నెల రోజుల కిందట తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపి ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల మధ్య పాలమూరు దవాఖానలో చికిత్స పొంది ఇంటికి చేరిన శాడిస్టు భర్తను భార్య గొడ్డలితో నరికి హత్యచేసిన ఘటన నాగర్కర్నూల్ జిల�
స్వరాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడితే జాతీయ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కుతుందని ఉమ్మడి జిల్లా సర్పంచులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి జిల్లా లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అన్ని జ్వరాలు డెంగీ కాద ని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో అన్ని రకాల సీజనల్ వ్యాధులకు ఉచితంగా రక్తపరీక్షలు, మందులతోపాట
కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు గేట్ల నుం చి జూరాలకు వరద భారీగా వస్తున్నది. మంగళవారం సా యంత్రం 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది.
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు జిల్లాలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు పురపాలికల్లో ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్లి సర్వే చేసేందుకు అధికారుల ఏర్పాట్లు డెంగీపై ప్రభుత్వ �
అందరి నోటా కేసీఆర్ మాట దేశరాజకీయాలను మలుపు తిప్పే సత్తా ఆయనకే ఉందంటూ చర్చ విజన్ ఉన్న నేతే కావాలంటున్న ఇతర రాష్ర్టాల రైతులు కేసీఆర్ జాతీయ పార్టీపైన సర్వత్రా ఉత్కంఠ ప్రగతి ప్రదాతే ప్రత్యామ్నాయం అంటున�
నిండిన చెరువులు, కుంటలు మునిగిన పంటలు నిలిచిపోయిన రాకపోకలు మక్తల్, సెప్టెంబర్ 10 : కురిసిన భారీ వర్షాలకు ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండాయి. మండలంలో ని కర్ని, రుద్రసముద్రం, మంథన్గోడ్, ఖానాపురం తద�