బతికున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి రైతుబీమా సొమ్ము స్వాహా చేసిన సంఘట న మరువకముందే గట్టులో మరో అక్రమం వెలుగుచూసింది. ప్రభుత్వ భూమికి సంబంధించి పట్టాదారు బతికుండగానే..
గణేశ్ నవరాత్రోత్సవాలు వాడవాడలా కనుల పండువగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాల వద్ద నిర్వాహకులు మంగళవారం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
గురువులు జీవితాన్నిస్తారు : జెడ్పీ చైర్పర్సన్ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు గద్వాలటౌన్, సెప్టెంబర్ 5: తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్నిస్తారని జెడ్పీ చైర్
రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న శ్రీధర్ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషిగానూ గుర్తింపు ఉపాధ్యాయుడికి అభినందనల వెల్లువ నవాబ్పేట, సెప్టెంబర్ 5 : అంకిత భావంతో విధులు నిర్వహించ�
పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ దొబ్రియల్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యటన చెంచు కుటుంబాలతో కలిసి భోజనం అమ్రాబాద్, సెప్టెంబర్ 5 : అటవీ ఉత్పత్తులతో అధిక లాభాలు పొందొచ్చని ప్రిన్సిపల్ చీఫ్ కన�