మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కార్యదర్శిపై కాంగ్రెస్ నేత, మార్కెట్ వైస్ చైర్మన్ దాడి చేసిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. భయభ్రాంతులకు గురైన సిబ్బంది కార్యాలయానికి తాళం వేసుకొని బిక�
ప్రజాప్రతినిధులు, అధికారుల అసమర్థ పాలనలో పాలమూరు యూనివర్సిటీ వసతి గృహ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఆందోళనకు దిగారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ ప్రధాన ముఖద్వారం ఎదుట బైఠాయించి నిరసన చేప�
జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు తప్ప కొ
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని బొవెలకుంట రహదారి పక్కన 3 అంతస్తుల భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జడ్చర్ల సీఐ కమలాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నీట్ యూజీ-2025 పరీక్షా ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి తెలిపారు. నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలిత
నీట్ ఫలితాల్లో మహబూబ్నగర్లోని ప్రతిభ విద్యార్థులు ప్రభంజనం చాటినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విద్యార్థులను వారు అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కోటి ఆశలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. గతేడాది ఆశించినంతగా పంటల దిగుబడి రాకపోవడంతో దిగాలు చెందిన రైతన్న ఈ ఏడాదైనా విస్తారంగా వర్షాలు కురిసి పసిడి పంటలు పండాలని కోరుకుంటున్నాడు. వారం రోజులుగా �
మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్న 22మంది విదేశీ అతిథులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లలమర్రి పర్యటనకు వస్తుండడంతో జిల్లా అధికార యంత్రాగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం సాయంత్రం 5గంట�
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీన్గరాల శివారులోని పెద్దగుట్ట వద్ద రాతి చిత్రాలను గుర్తించినట్టు తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్ మంగళవారం తెలిపారు. ఈ చిత్రాలు 11వ శతాబ్దానికి చెందిన�
కమీషన్దారుల నుంచి ఓ ఖరీదుదారుడు ధాన్యం తీసుకొని తీరా వారికి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకోవడం కలకలం రేగుతుం ది. బాధితుల వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలో ని మార్కెట్ య�
నీటి హౌజ్ లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్రంపల్లి గ్రామానికి చెం�