లారీ, డీసీఎం, బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. దేవరకద్ర ఎస్సై నాగన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకద్ర మున్సిపాలి�
నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో అండర్-17 విభాగం బాలుర జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది.
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘ టన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. గండీ డ్ మండలం పెద్దవార్వల్ గ్రామానికి చెందిన రైతు గొల్ల రాములు (61) నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు.
కనీస జాగ్రత్తలు పాటించకపోతే ప్రతి ప్రయాణం ప్రమాదకరమేనని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన... ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి స్టేజ�
గ్రామీణ ప్రా ంతాల్లో పల్లెవెలుగు బస్సులు కనిపించ డం లేదు. పూర్తిస్థాయి లో రోడ్డు, బస్సు సౌక ర్యం కల్పించకపోవడం తో ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారు. కొన్ని గ్రామాలైతే ఇప్పటి వరకు బస్సు మొఖమే చూడలేదు.
మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని బోయపల్లి డివిజన్లో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యా
ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని..