ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నడిగడ్డలో బీఆర్ఎస్ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. అలంపూర్, అయిజ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో బీజేపీ స్నేహపూర�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల శాతం భారీగా పెంచుకొని ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడని అనేందుకు వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం. మహబూబ్గర్ కార్పొరేషన్తో పాటు 18 మున�
ఓటర్లను ప్రలోభపెట్టి మద్యం, డబ్బులు విచ్చలవిడిగా పంచి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కొనుగోలు చేసినా చాలా చోట్లా అధికార పార్టీకి ఎదురు దెబ్బలే తగిలాయి.. అధికార పార్టీకి దీటుగా నిలిచేది బీఆర్ఎస్సేనని ప్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘిం చి మద్యం, డబ్బులు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసింది. సీఎం సొంత నియోజకవర్గం కొ
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. వా రంరోజులుగా పట్టణాల్లో హో రాహోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు చివరిరోజైన సోమవారం అన్నిచోట్ల భారీ రోడ్షోలతో ఓటర్లను అకట్టుకోనున్నారు.
బీఆర్ఎస్ నేతలపై దాడులను సహించేది లేదని పార్టీ నా యకులు హెచ్చరించారు. భూత్పూరు మం డలం మద్దిగట్ల కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్గౌడ్పై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ శనివారం మహబూబ్నగర్�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్మీడియా కార్యకర్త దండు స్వామి(28) అనే వ్యక్తి గురువారం రాత్రి జడ్చర్ల సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
ACB | అతడొక సాధారణ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ (డీటీసీ). వేతనం నెలకు సుమారు రూ.2 లక్షలు. కానీ, అతని ఆస్తులు మాత్రం అక్షరాలా రూ.350 కోట్లకు పైమాటే. అతని డ్రైవర్ వేతనం నెలకు రూ.25 వేలే అయినా.. అతడి ఇల్లు ఓ ఇంద్రభవ
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అమానుషం జరిగింది. కాంగ్రెస్ విజయోత్సవాల్లో పాల్గొంటున్న తన తల్లిని ఇంటికి తీసుకెళ్లేందుకు అటువైపు వెళ్లిన దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది.
Srinivas Goud | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమాను వ్యక్తం చేశార�
BRS Supporters | మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం కొనసాగిన స్థానిక పంచాయతీ రెండో విడత ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయ ఢంకా కొనసాగుతుంది.