సన్నరకం వడ్లకు రూ.500ల బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కారు బోగస్ మాటలు చెప్పిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో కష్టనష్టాలకోర్చి పంటలు పండించగా, కాంగ్రెస్ మొండిచేయి చూపించింది.
రాష్ర్టానికి మంజూరైన కొత్త జవహర్ నవోదయ విద్యాయాల (జేఎన్వీ) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నవోదయకు కావాల్సిన స్థలాల కేటాయింపు పూర్తిచేయడం లేదు.
పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన రైతును 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తున్న క్రమంలో ఆక్సిజన్ అందక మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. రైతు కుటుంబ �
Farmer Died | పొలంలో పనిచేసుకుంటూ అస్వస్థతకు గురైన రైతును తరలిస్తు అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యం లేక మృతి చెందిన విషాద ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం అచ్యుతాపురం సమీపంలో ఓ గొర్రెల మందపై చిరుత దాడి చేయగా ఐదు గొర్రెలు మృతి చెందగా ముగ్గురు కాపరులకు గాయపడిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకున్నది.
మహబూబ్నగర్ జిల్లా కిషన్గూడ పంచాయతీలోని గుబ్బడిగుచ్చతండాను డెంగీ వణికిస్తున్నది. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లు లావుడ్యా పాండు(28), అక్షర(19) డెంగీ బారినపడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ కార్యదర్శిపై కాంగ్రెస్ నేత, మార్కెట్ వైస్ చైర్మన్ దాడి చేసిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. భయభ్రాంతులకు గురైన సిబ్బంది కార్యాలయానికి తాళం వేసుకొని బిక�
ప్రజాప్రతినిధులు, అధికారుల అసమర్థ పాలనలో పాలమూరు యూనివర్సిటీ వసతి గృహ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఆందోళనకు దిగారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ ప్రధాన ముఖద్వారం ఎదుట బైఠాయించి నిరసన చేప�
జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు తప్ప కొ
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని బొవెలకుంట రహదారి పక్కన 3 అంతస్తుల భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. జడ్చర్ల సీఐ కమలాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.