నీట్ యూజీ-2025 పరీక్షా ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి తెలిపారు. నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలిత
నీట్ ఫలితాల్లో మహబూబ్నగర్లోని ప్రతిభ విద్యార్థులు ప్రభంజనం చాటినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విద్యార్థులను వారు అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కోటి ఆశలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. గతేడాది ఆశించినంతగా పంటల దిగుబడి రాకపోవడంతో దిగాలు చెందిన రైతన్న ఈ ఏడాదైనా విస్తారంగా వర్షాలు కురిసి పసిడి పంటలు పండాలని కోరుకుంటున్నాడు. వారం రోజులుగా �
మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్న 22మంది విదేశీ అతిథులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లలమర్రి పర్యటనకు వస్తుండడంతో జిల్లా అధికార యంత్రాగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం సాయంత్రం 5గంట�
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీన్గరాల శివారులోని పెద్దగుట్ట వద్ద రాతి చిత్రాలను గుర్తించినట్టు తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్ మంగళవారం తెలిపారు. ఈ చిత్రాలు 11వ శతాబ్దానికి చెందిన�
కమీషన్దారుల నుంచి ఓ ఖరీదుదారుడు ధాన్యం తీసుకొని తీరా వారికి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకోవడం కలకలం రేగుతుం ది. బాధితుల వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలో ని మార్కెట్ య�
నీటి హౌజ్ లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్రంపల్లి గ్రామానికి చెం�
ప్రియురాలు మరణించిందన్న క్షణికావేశంలో ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజాపూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. వయసు తేడా కారణంగా పెద్దలు వద్దన్నారని యువతి ఆత్మహత్యకు పా ల్పడగా, ఆ విషాదాన్ని తట్�
వైద్యవిద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ-2025) ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 13 పరీక్షా క�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొ నాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులో కొనుగోలు కేంద్రం వద్ద కర్షకులు ఆందోళనకు దిగారు.
వైద్య కళాశాలల్లో (ఎంబీబీఎస్, బీడీఎస్) ప్ర వేశాలకు దేశవ్యాప్తంగా ఈనెల 4న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-2025 (నీట్)కు మహబూబ్నగర్ జిల్లాలో 13 కేంద్రాలు, గద్వాలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన అకాలవర్షాలతో అపారనష్టం వాటిల్లింది. జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఆరబెట్టిన, తూకాలు చేసిన ధాన్యం, మొక్కజొ న్న బస్తాలు తడిసిపోయాయ