మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం బాలచంద్రుడు ఆరో తరగతి చదువుతున్న పాత్లావత్ వినోద్ అనే విద్యార్థిని కొట్టడంతో చేయి విరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�
జోగుళాంబ రైల్వే హాల్ట్లో అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్ అన్నా రు. గురువారం ఉండవల్లి మండలంలోని ఉ న్న జోగుళాంబ హాల్ట్లో రూ.6 కోట్లతో న
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో గత నెలలుగా తాగునీటి కటకట ఏర్పడింది. అధికారులు మిషన్ భగీరథ నీటి సరఫరాను పట్టించుకోక పోవటంతో గ్రామంలోని 9, 10వ వార్డులో సరఫరా పూర్తిగా నిలి�
మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయా డు. సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుబాయిలోని ఎన్ఆర్ఐ ప్రతినిధి అయిన జీఏడీ ప్రిన్సిపల్ కా ర్యదర్శి రఘున�
బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తుంది.. టన్ను ల కొద్దీ కేంద్రాలకు తరలించి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాలకు పెద్�
జూరాల ఆయకట్టు రైతులు ఆశ లు అడుగంటుతున్నా యి. చేతికొచ్చిన పంటలు కండ్లముందే ఎండిపోతుం టే ఆవేదన చెందుతున్నారు. సాగునీళ్లిచ్చి పంటలు కాపాడాలని రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతుండగా, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్�
Hanuman Jayanti | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శనివారం ఘనంగా హనుమన్ జయంతి వేడుకలను నిర్వహించారు. మాగనూరు కృష్ణ , ఊట్కూర్ మండలాల్లో తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం యన్మన్గండ్ల గ్రామ శివారులోని ద్యావర గుట్టపై పట్టపగలే రెండు చిరుతలు సంచరించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మండల�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. 120 మంది రైతులు 4,500 క్వింటాళ్ల మక్కజొన్నను మార్కెట్కు విక్రయానికి తెచ్చారు. బస్తా తూకం బరువు పెంచాలని ట్రేడర్లు టెండర్లన�
Srirama Navami | శ్రీరామనవమి వేడుకలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం ఘనంగా జరిగాయి. అందంగా అలంకరించిన దేవాలయాల్లో, చలువ పందిళ్లు వేసి, సీతారాముల కల్యాణ ఉత్సవాలను నిర్వహించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ వేడుకలకు సిద్ధంగా కావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించారు. ఈనెల
27న నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశాన్ని పార్ట
చేతికొచ్చే దశలో ఉన్న పంట ఎండిపోతున్నదని మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం సిద్ధోటం గ్రామానికి చెందిన రైతు తిమ్మగళ్ల వీరస్వామి ఆందోళన చెందుతున్నాడు. వీరస్వామి ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. నాటేసిన రెం�