ప్రియురాలు మరణించిందన్న క్షణికావేశంలో ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజాపూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. వయసు తేడా కారణంగా పెద్దలు వద్దన్నారని యువతి ఆత్మహత్యకు పా ల్పడగా, ఆ విషాదాన్ని తట్�
వైద్యవిద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ-2025) ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 13 పరీక్షా క�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొ నాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులో కొనుగోలు కేంద్రం వద్ద కర్షకులు ఆందోళనకు దిగారు.
వైద్య కళాశాలల్లో (ఎంబీబీఎస్, బీడీఎస్) ప్ర వేశాలకు దేశవ్యాప్తంగా ఈనెల 4న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-2025 (నీట్)కు మహబూబ్నగర్ జిల్లాలో 13 కేంద్రాలు, గద్వాలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన అకాలవర్షాలతో అపారనష్టం వాటిల్లింది. జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఆరబెట్టిన, తూకాలు చేసిన ధాన్యం, మొక్కజొ న్న బస్తాలు తడిసిపోయాయ
ఇందిరమ్మ ఇళ్లు మాకొద్దు సారూ అంటూ 69మంది లబ్ధిదారులు ఎంపీడీవోకు వినతిపత్రాలు అందించిన ఘటన మండలంలోని చంద్రశేఖర్నగర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం నిధులు లే�
Road Accident | మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం పార్టీ 25ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని అన్ని గ్రామాలు, పట్టణాలు, మండలకేంద్రాల్లో జెండా పండుగను నిర్వహించారు. ఈ స�
వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. మేము అనుకున్న లక్ష్
పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు, ఒక ఎద్దు మృతిచెందిన ఘటన మక్తల్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. మక్తల్ మండలం సూపర్పల్లిలో పిడుగుపాటుకు గురై భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప(30) మృతిచెందాడు.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం బాలచంద్రుడు ఆరో తరగతి చదువుతున్న పాత్లావత్ వినోద్ అనే విద్యార్థిని కొట్టడంతో చేయి విరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�
జోగుళాంబ రైల్వే హాల్ట్లో అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్ అన్నా రు. గురువారం ఉండవల్లి మండలంలోని ఉ న్న జోగుళాంబ హాల్ట్లో రూ.6 కోట్లతో న
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో గత నెలలుగా తాగునీటి కటకట ఏర్పడింది. అధికారులు మిషన్ భగీరథ నీటి సరఫరాను పట్టించుకోక పోవటంతో గ్రామంలోని 9, 10వ వార్డులో సరఫరా పూర్తిగా నిలి�
మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయా డు. సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుబాయిలోని ఎన్ఆర్ఐ ప్రతినిధి అయిన జీఏడీ ప్రిన్సిపల్ కా ర్యదర్శి రఘున�