మహబూబ్నగర్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి వరి రైతులు భారీగా నష్టపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి, చౌదర్పల్లి, జమిస్తాపూర్, తెలు�
ఓ వైపు నీళ్లు లేక.. మరోవైపు కరెంట్ రాక ఎండుతున్న పంటలతో రైతులు పడుతున్న గోస సీఎం రేవంత్రెడ్డికి తెలుస్తలేదా? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మ�
మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకే న్యాయం జరగడం లేదంటూ.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు బంక మల్లేశ్యాదవ్ బుధవారం నిరసన చేపట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వివిధ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీకి సమర్పించిన బడ్జెట్ సాధించిందేమైనా ఉందా అంటే హళ్లికి హళ్లి సున్నకు సున్నా అనే చెప్పుకోవాలి. ఒక కొత్త పథకం లేదు. కొత్త ఆలోచన అసలే లేదు. దశ-దిశ లేన�
టైరు పేలడంతో అదుపుతప్పిన కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్న సంఘటన మహబూబ్నగర్ జిల్లాలోని హైవే-44పై చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్నగర్లోని న్యూ ప్రేమ్నగర్కు చెందిన మా�
Mahabubnagar | మహాబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో 10 గొర్రెలు మృతి చెందగా మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
మహబూబ్నగర్ జిల్లా ‘నమస్తే తెలంగాణ’ ఫొటోగ్రాఫర్ బందగీ గోపి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. గత ఏడాది ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్లను ఎంపిక చేయగా సోమవారం హైదరాబాద్లోని బషీర�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు హోరెత్తాయి. శాసన సభ నుంచి ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడంపై ఆగ్రహం పెల్లుబికింది. కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర
ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత నిర్వహించే తొలి పండుగ హోలీ. ఇంద్ర ధనస్సులోని రంగులన్నీ ఒకే చోట కుప్ప పోసినట్లు అందంగా.. ఆహ్లాదంగా.. ఈ రంగోళిని శుక్రవారం ఆనందంగా జరుపుకోన�
Arrests | ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా ఊరుకొండ మండల పరిధిలోని గుణగుంట్లపల్లి, బాల్యలోక తండా, ఊరుకొండ, తిమ్మనపల్లి మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేశారు.
అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో యువరైతు, భువనగిరి జిల్లాలో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అప్పుడే పుట్టిన బిడ్డకు కదలికలు లేకపోవడంతో వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలం రాయికోడ�
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను చంపిన కేసును పోలీసులు చేధించారు. శుక్రవారం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. పాన్గల్ గ్�