ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 76వ గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన స�
ఆందోళనలు నిరసనలు నిలదీతలు.. బహిష్కరణల మధ్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల న్నీ తుస్సుమన్నాయి. ఆరు గ్యారెంటీల్లో భా గంగా నాలుగు పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని భావించి ఏర్పాటు చేసిన �
రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ గ్రామస్తులు చేపట్టిన నిరాహారదీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు చుట్టుపక్కల ఉన్న 11గ్రామాలకు చెందిన రైతులు మద�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభు త్వం గ్యారెంటీల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు నిలదీతలు.. నిరసనల మధ్య కొనసాగుతున్నా యి. గ్రామసభ ప్రారంభం కాగానే జనం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అర్హుల జాబితా
రెండోరోజు గ్రామసభలు గందరగోళంగా జరిగాయి. సర్కారు ఇచ్చి న ఆరు గ్యారెంటీ పథకాలు దక్కుతాయో లేదోనన్న ఆందోళనలో జనం గ్రామసభల్లో రచ్చరచ్చ చేస్తున్నారు. ఆరు గ్యా రెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వ�
మూడేండ్ల బాలుడిని వరుసకు మామ అయిన వ్యక్తి మా యమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. రూరల్ పోలీస్స్టేషన్లో మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం విలేకరుల సమా
ప్రజల గుండెలో సుస్థిరస్థానం సంపాదించిన వ్యక్తుల పేర్లను బ్యానర్లో చించి పైశాచిక ఆనందం పొందుతారే తప్పా.. ప్రజల గుండెల్లో నుంచి తన పేరును అంత ఈజీగా తొలగించలేరని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నార
మహబూబ్నగర్ రీజినల్ పరిధిలోని ప్రయాణికులకు ఆ ర్టీసీ సంస్థ శనివారం చుక్కలు చూపించింది. సం క్రాంతి పండగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి స్వగ్రామంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ లచ్చన్న దళం పేరు మీద గ్రామంలోని ఓ ఇంటికి లేఖను అత�
గోవింద నామస్మరణతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతిధ్వనించింది. ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువ జామున 4 గంటల నుంచే దర్శనభాగ్యం కల్పించడంతో శ్రీవారిని ఉత్తర ద్వారం మీదుగా భక్తులు పెద్ద �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ హోటల్లో చికెన్ బిర్యానీలో బొద్దింక వచ్చినా కస్టమర్లను బెదిరించిన ఘటనపై సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడు లు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ అపరిశుభ్రంగ�
రాష్ట్రంలో ఆడపిల్లలపై వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వ�
జిల్లాలో వరి ధాన్యం విక్రయాలు చివరి దశకు చేరుకున్నా యి. వానకాలం సీజన్లో భారీఎత్తున వరిని సాగుచేసిన రైతన్నకు ధాన్యం అమ్ముకోవడానికి తంటాలు పడక తప్పడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి