రాష్ట్రంలోని కొందరు ఉన్నతాధికారులు భూముల్లో వాటాలు, పర్సంటేజీల వసూళ్లలో విజృంభిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్కు అతిచేరువలో ఉండే ఓ జిల్లా కలెక్టర్ వ్యవహారం అందరినీ ఆశ్చర్యాన�
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో కరువు పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోయి యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పొట్టదశలో ఉన్న వరి పైర్లు కండ్ల ముందు ఎండిపోతుంటే రైతులు కన్నీ
జాతీయ రహదారి-44 ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు మంటలు అంటుకొని దగ్ధమైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, ప్రయాణికుల కథనం మేరకు.. సలీం ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి బెంగళూర్ నుంచి హై
గొంతులో ఎ ముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిర్మలాయకుంటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై లెనిన్ కథనం ప్రకారం.. మహబూబ్గర్ మండలం దొడ్డలోనిపల్లిక�
ఎవరిన్ని కుట్రలు చేసినా.. ఇచ్చిన హామీ లు, పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పి మో సం చేసిన కాంగ్రెస్ దమననీతిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి
గురుకుల పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పాఠశాల ఉపాధ్యాయుల కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్
భారత్మాల హైవేలో పోతున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్వాసితులు గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారుల కార్యాలయాన్ని ముట్టడించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గూడెబల్లూరు నుంచి
కాయకష్టం చేసి నిరుపేదలు ఇండ్లు నిర్మిచుంటే తమ కండ్ల ముందే ఇండ్లను నేలమట్టం చేయడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారి చారకొండ మండల కేంద్రం మీదుగా వెళ్తుంది. అయితే ఇందుకోసం బైపాస�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 76వ గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన స�
ఆందోళనలు నిరసనలు నిలదీతలు.. బహిష్కరణల మధ్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల న్నీ తుస్సుమన్నాయి. ఆరు గ్యారెంటీల్లో భా గంగా నాలుగు పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని భావించి ఏర్పాటు చేసిన �
రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ గ్రామస్తులు చేపట్టిన నిరాహారదీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు చుట్టుపక్కల ఉన్న 11గ్రామాలకు చెందిన రైతులు మద�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభు త్వం గ్యారెంటీల అమలు కోసం చేపట్టిన గ్రామసభలు నిలదీతలు.. నిరసనల మధ్య కొనసాగుతున్నా యి. గ్రామసభ ప్రారంభం కాగానే జనం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అర్హుల జాబితా
రెండోరోజు గ్రామసభలు గందరగోళంగా జరిగాయి. సర్కారు ఇచ్చి న ఆరు గ్యారెంటీ పథకాలు దక్కుతాయో లేదోనన్న ఆందోళనలో జనం గ్రామసభల్లో రచ్చరచ్చ చేస్తున్నారు. ఆరు గ్యా రెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వ�
మూడేండ్ల బాలుడిని వరుసకు మామ అయిన వ్యక్తి మా యమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. రూరల్ పోలీస్స్టేషన్లో మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం విలేకరుల సమా