మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టింది. ప్రత్యేకమైన నడిగడ్డ భూముల్లో మిరప సాగు చేయగా.. ఆకుముడతతోపాటు ఇతర తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోయిన ఏడాది మిరప వేసిన రైతులు లాభాల�
జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో జరిగిన 68వ ఎస్జీఎఫ్ అండర్-14 రాష్ట్రస్థాయి రగ్బీ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలబాలికల విభాగాల్లో పాలమూరు జట్లు చాంపియన్షిప్ కైవసం చేసుకున్నాయి.
బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్, టీచర్స్ కాలనీలోని బీసీ హాస్టల్ను నాయకులు సందర్శించారు.
జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో 69వ రాష్ట్రస్థాయి రగ్బీ టోర్నీ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. టోర్నీకి ఉమ్మడి పది జిల్లాల నుంచి అండర్-14 విభాగంలోని బాల, బా లికలు 200 మంది పాల్గొన్నారు. శనివారం నుంచి స
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పండుగకు వనపర్తి జిల్లా నుంచి రైతులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. అందులో భాగంగా వనపర్తి డిపోలో 110 బస్సులు ఉండగా.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులం బాలుర-3 నుంచి ఇద్దరు వి ద్యార్థులు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాషాబ్గుట్ట పెద్ద శివాలయం సమీపంలోని సరోజినీ రాములమ్మ ఫార్మసీ కళాశాల భవన సమ
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల బాధితులకు సంఘీభావంగా డిసెంబర్ 2న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. సీ ఎం రేవంత్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్�
ఈ నెల 29న నిర్వహించే దీక్షదివస్ను ఘనంగా ని ర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షద�
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎకో పార్కు నుంచి అప్పన్నపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు బట్టర్ఫ్లై లైట్లను ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలలుగా ఎకో పార్కు నుంచి అప్పన్నపల�
మాగనూరు జెడ్పీహెచ్ ఎస్లో మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం పాఠశాలకు వచ్చిన పలువురు విద్యార్థులు పాఠశాల�
రాష్ట్రంలో బీసీల హక్కుల పరిరక్షణ కోసమే బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తోందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆ
కర్ణాటకలోని తుంగభద్ర జలా శయం మరమ్మతు లకు టీబీ బోర్డు పచ్చ జెండా ఊపింది. శుక్ర వారం కర్ణాటకలోని హోస్పేట్ లోని తుంగ భద్ర మండలి కార్యాల యంలో చైర్మన్ ఎస్ఎన్ పాండే అధ్యక్షతన బోర్డు సమా వేశం జరిగి ంది.
జిల్లాలోని మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై మూ డు రోజులుగా మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఫుడ
‘ఆరు గ్యారెంటీలు వచ్చేదాకా పోరాడుతాం.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలేదే లేదు’.. అని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.