మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి శివారులోని సెజ్లో ఫాంపాండ్స్ను బుధవారం రెవెన్యూ అధికారులు పూడ్చివేశారు. ఉచిత విద్యుత్తును వినియోగి స్తూ.. భూగర్భ జలాలను కొల్లగొడుతూ వ్యవసాయ బోరుబావుల నుంచి సెజ్లోని ప�
ఋగ్వేద విద్యాసంపన్నులు, కవిపండిత ప్రవరులు, రాజకీయవేత్త, దుందుభి కావ్యకర్త గంగాపురం హనుమచ్ఛర్మ శతజయంతి వత్సరమిది. క్రీ.శ.1925 సెప్టెంబర్ 29వ తేదీన పూర్వపు మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి మండలం వేపూరులో ఆయన జ
పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా కొరవడింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెప్రగతితో గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే పట్టింపు కరువైంది. దీంతో ఎక్కడకక్కడ చెత
‘గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ మాయలు చాలయ్యా.. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా’.. ‘జయ జనార్దన.. క్రిష్ణ రాధికా పతే.. జన విమోచనా క్రిష్ణ జన్మ మోచనా’.. ‘ముకుందా.. ముకుందా.. క్రిష్ణా ముకుందా.. ముకుందా’.. అన్న పాటలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్ర స హకార బ్యాంక్ చైర్మన్ ఎంపికలో కాంగ్రెస్ నాయకు లు రాజకీయ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టి డీసీసీబీ చైర్మన్ పదవిని �
అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లా యి. పోలోని వాగుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. అయిజ మున్సిపాలిటీలోని
కొల్లాపూర్ మామిడి.. ఈ పేరు చెబితే నోరూరాల్సిందే.. రుచికరమైన పండ్లకు ఈ ప్రాంతం పేరొందింది. నియోజకవర్గంలో ఎక్కడా చూసినా మామి డి తోటలే కనిపిస్తాయి. ఈ ప్రాంత పండ్ల కోసం ఎం దరో ఎదురుచూస్తుంటారు.
తన గెలుపు కోసం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎంతో కృషి చేశారని స్థానికసంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మాజీ మం త్రి నివాసంలో ఆయనను ఎమ్మెల్సీ నవీన్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒక మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని పెద్దవాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరుల అండదండలు ఉన్నట్టు ప్రచారం జరుగుతు�
అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరుసనగండ్ల క్షేత్రం భక్తజన సంద్రమైంది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను తిలకించి పరవశించిపోయారు.
భూగర్భ జలా లు అడుగంటి.. బోరుబావులు ఒట్టిపోవడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పం దించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు
ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని నమోదుచేసింది. నీటిపారుదల సామర్థ్యంలో రాష్ర్టానికి చెందిన పలు ప్రాజెక్టులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి.
Attack on Congress office | కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి టికెట్లు అమ్ముకున్