ఉమ్మడి జిల్లాలో పాలమూరు సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది. మహబూబ్నగర్తోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట ఐదు జిల్లాలు ఏర్పాటైనా తరగని ఆదరణ ఈ జిల్లా సొంతం. విభజన తర్వాత ప్రత్యేక
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మురుసు కురుస్తోంది. మొన్నటి వరకు వేడిమి తట్టుకోలేక జనం ఉక్కబోతకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముసురు వానలు పడుతుం�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వా యువేగంతో పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పనులను త్వరగా పూర్తి చేయించి ఎ త్తిపోతల పరిధిలోని రిజర్వాయర్లను క�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలు ఉత్తమ పురస్కారాలను అందుకున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు రాగా, ఉమ్మడి జిల్లాకే రెండు దక్కాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం బుధవా రం ముమ్మరంగా సాగింది. జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 45 శిబిరాల ను ఏర్పాటు చేసి 6,730మందికి కంటి పరీక్షలు నిర్వహించ�
జిల్లా అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం ది డిస్ట్రిక్ట్ అడ్వకేట్స్ మ్యూచువల
జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేటు సమస్యతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర నెలల కిందట రైల్వేగేటు మూతపడటంతో పట్టణంలోని కొత్తబజార్, పాతబజార్ ప్రాంతాల ప్రజలకు రాకపోకలు ఇబ్బం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నది. మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్దింది. దేశంలో ఎక్కడాలేనివిధంగా 200లకుపై మై�
మున్సిపాలిటీలో 44వ జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్ ప్రాంతాన్ని సోమవారం జ డ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. జడ్చర్ల ైఫ్లై ఓవర్ నలుదిక్కుల నుంచి వాహనాల వస్తుండడం, వాహన రద్దీ ఎ క్కువగా ఉండడంతో ఫ్�
వరి నాట్లు వేసే సమయంలో కూలీ లు దొరకక రైతులు ఎంతో మదన పడుతుంటారు. ఈ బాధ నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణ యం తీసుకున్నది. డ్రమ్సీడర్ పద్ధతిలో వరి సాగును ప్రోత్సహించేందుకు వ్�
నల్లమల కొండల మధ్యన నదీతీరంలో అమరగిరి గ్రామం. కుడివైపు 5కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య మల్లయ్యసెల(శివుడి ఆలయం), ఎడమ వైపు 10కిలోమీటర్ల దూరంలో మరబోటులో నదిపై ప్రయాణం చేస్తే చీమలతిప్ప(దీనిపైనే మూడు దశాబ్దాలుగా 60
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీయువకుల కోసం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని పీజేఆర్ కోచింగ్ సెంటర్ చైర్మన్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.