‘గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ మాయలు చాలయ్యా.. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా’.. ‘జయ జనార్దన.. క్రిష్ణ రాధికా పతే.. జన విమోచనా క్రిష్ణ జన్మ మోచనా’.. ‘ముకుందా.. ముకుందా.. క్రిష్ణా ముకుందా.. ముకుందా’.. అన్న పాటలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్ర స హకార బ్యాంక్ చైర్మన్ ఎంపికలో కాంగ్రెస్ నాయకు లు రాజకీయ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టి డీసీసీబీ చైర్మన్ పదవిని �
అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లా యి. పోలోని వాగుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. అయిజ మున్సిపాలిటీలోని
కొల్లాపూర్ మామిడి.. ఈ పేరు చెబితే నోరూరాల్సిందే.. రుచికరమైన పండ్లకు ఈ ప్రాంతం పేరొందింది. నియోజకవర్గంలో ఎక్కడా చూసినా మామి డి తోటలే కనిపిస్తాయి. ఈ ప్రాంత పండ్ల కోసం ఎం దరో ఎదురుచూస్తుంటారు.
తన గెలుపు కోసం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎంతో కృషి చేశారని స్థానికసంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మాజీ మం త్రి నివాసంలో ఆయనను ఎమ్మెల్సీ నవీన్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒక మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని పెద్దవాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరుల అండదండలు ఉన్నట్టు ప్రచారం జరుగుతు�
అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరుసనగండ్ల క్షేత్రం భక్తజన సంద్రమైంది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను తిలకించి పరవశించిపోయారు.
భూగర్భ జలా లు అడుగంటి.. బోరుబావులు ఒట్టిపోవడంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పం దించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు
ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని నమోదుచేసింది. నీటిపారుదల సామర్థ్యంలో రాష్ర్టానికి చెందిన పలు ప్రాజెక్టులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి.
Attack on Congress office | కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి టికెట్లు అమ్ముకున్
ఉమ్మడి జిల్లాలో పాలమూరు సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది. మహబూబ్నగర్తోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట ఐదు జిల్లాలు ఏర్పాటైనా తరగని ఆదరణ ఈ జిల్లా సొంతం. విభజన తర్వాత ప్రత్యేక
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మురుసు కురుస్తోంది. మొన్నటి వరకు వేడిమి తట్టుకోలేక జనం ఉక్కబోతకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముసురు వానలు పడుతుం�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వా యువేగంతో పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పనులను త్వరగా పూర్తి చేయించి ఎ త్తిపోతల పరిధిలోని రిజర్వాయర్లను క�