అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లవంటివని, వీటిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలోకి వలస కడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించి సమయానికి తమ పాఠశాలలకు చేరుకోవాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపిక చేసిన పాఠశాలలను శనివారం కలెక్టర్ పరిశీలించారు.
అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కూచూర్కు చెందిన శేఖర్బాబుకు సీఎంఆర్ఎఫ�
మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ తర్వాత అత్యధికంగా ఆదాయం వచ్చే మార్కెట్ల్లో దేవరకద్ర ఒకటి. వానకాలం, యాసంగిలో రైతులు పండించిన ధాన్యం పెద్దఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుండటంతో మంచి ఆదాయం �
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం పేదవిద్యార్థులకు వరమని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బిజ్వారం మహేశ్గౌడ్ గురువారం ప్రకటనలో తెలిపారు.
మండల కేంద్రంలో ఉన్న రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఆందుబాటులో లేకుండా చేయడంతోపాటు బ్లాక్లో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బుధవారం మండల కేంద్రానికి చె
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం పా ర్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంత్రు లు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు,
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ను రిటెర్డ్ రాష్ట్ర నీటిపారుదల,
మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం పర్యటించి తాగునీటి సరఫరాను పరిశీలి�