లగచర్ల సమీపంలో ఏర్పాటు చేస్తున్న కంపెనీలు ఏవో తెలియడం లే దు. ఎవరికోసం, ఎందుకోసం భూసేకరణ చేపడుతున్నారనేది గిరిజనుల అభిప్రాయాలను బట్టి అర్థమవుతుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జలోతు హుస్సేన్ అన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావ�
గ్రూప్-3 పరీక్షలకు సగం మంది అభ్యర్థులు దూరంగా నే ఉండిపోయారు. గతంతో పోలిస్తే అభ్యర్థుల హాజరు భారీగా తగ్గింది. ఆదివారం నిర్వహించిన పేపర్-1, పేపర్-2కు సకాలంలో హాజరుకాని వివరాలు వెల్లడించిన అధికారులు సోమవా�
గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ఉమ్మడి జిల్లాలో సజావుగా నిర్వహించారు. మొదటి రోజు 154 పరీక్షా కేంద్రాల్లో రెండు పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలోని 52 కేం ద్రాల్లో పేపర్-1కు 54.69 శాతం, పేపర్-2కు 54
కష్టనష్టాలను ఓ ర్చుకొని అరకొరగా చేతికొచ్చిన పంటలను అ మ్ముకుందామంటే దళారులు నిండా ముంచేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడమే తప్పా ఆచరణలో కొనుగోళ్లు ఎక్కడా లేకపోవడ�
జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఇంటర్ రాష్ట్ర సాయి ఓపెన్ కరాటే చాంపియన్షిప్-2024 ట్రోఫీ ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఏఆర్ స్పోర్ట్స్ మార్ష ల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ
జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రూరల్ ప్రీమియం లీగ్- 2024, గ్రామోత్సవం వాలీబాల్ పోటీలు శనివారం ఉత్సాహంగా కొనసాగాయి.
మండలంలోని కన్మనూర్లో ఉపాధి హామీ పనుల్లో చోటుచేసున్నదనే ఆరోపణతో అధికారులు శనివారం విచారణ చేపట్టారు. అ యితే విచారణకు ఫిర్యాదురులను అధికారులు నిరాకరించడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసున్నది. అనంతరం అధిక�
సరికొ త్త హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా డాజిలింగ్ డిజైర్ మారుతి కారు మార్కెట్లోకి విడుదల చేసినట్లు శ్రీ జయరామ అధినేత బెక్కరి రాంరెడ్డి తెలిపారు. శుక్రవా రం మహబూబ్నగర్లోని మెట్టుగడ్డలో గల
గ్రూప్-3 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో జరిగే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 154 కేం ద్రాలు ఏర్పాటు చేయగా, 50,025 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కేంద్రా ల వద్ద అభ్యర్థులకు ఇబ్బం�
ఫిట్నెస్ లేని బస్సులతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలం చెల్లిన బస్సులను లాభాల కోసం రోడ్లపైకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవార�
మండలంలోని గొరిట పీఏసీసీఎస్లో గురువారం విచారణ కోసం వచ్చిన సహకార సంఘం అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజమ్మ, సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ పురుషోత్తంర�
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్య విస్తరించేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని స ద్వినియోగం చేసుకుంటూ విద్యాభివృద్ధే ల క్ష్యంగా ముందుకు సాగుతానని పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.చెన్నప్ప తెలిపారు. పీయూ పరిప�
ఆయా కుటుంబాల ఆర్థిక అవసరాలను తీర్చే ఉద్దేశంతో వారు అమ్మాలనుకున్న బంగారాన్ని వారి ప్రాంతానికే వచ్చి కొనుగోలు చేసే సంచార వాహనాన్ని వాల్యూ గోల్డ్ సంస్థ ప్రారంభించింది. బంగారం అమ్మకానికి నాణ్యమైన సంస్థ వ