ప్రజల గుండెలో సుస్థిరస్థానం సంపాదించిన వ్యక్తుల పేర్లను బ్యానర్లో చించి పైశాచిక ఆనందం పొందుతారే తప్పా.. ప్రజల గుండెల్లో నుంచి తన పేరును అంత ఈజీగా తొలగించలేరని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నార
మహబూబ్నగర్ రీజినల్ పరిధిలోని ప్రయాణికులకు ఆ ర్టీసీ సంస్థ శనివారం చుక్కలు చూపించింది. సం క్రాంతి పండగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి స్వగ్రామంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ లచ్చన్న దళం పేరు మీద గ్రామంలోని ఓ ఇంటికి లేఖను అత�
గోవింద నామస్మరణతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతిధ్వనించింది. ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువ జామున 4 గంటల నుంచే దర్శనభాగ్యం కల్పించడంతో శ్రీవారిని ఉత్తర ద్వారం మీదుగా భక్తులు పెద్ద �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ హోటల్లో చికెన్ బిర్యానీలో బొద్దింక వచ్చినా కస్టమర్లను బెదిరించిన ఘటనపై సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడు లు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ అపరిశుభ్రంగ�
రాష్ట్రంలో ఆడపిల్లలపై వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వ�
జిల్లాలో వరి ధాన్యం విక్రయాలు చివరి దశకు చేరుకున్నా యి. వానకాలం సీజన్లో భారీఎత్తున వరిని సాగుచేసిన రైతన్నకు ధాన్యం అమ్ముకోవడానికి తంటాలు పడక తప్పడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి
కొత్త సంవత్సరంలోకి అడుగిడిన వేళ నూతనోత్తేజం ఉట్టిపడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. డిసెంబర్ 31న విందు, వినోదాలతో ఆనందంగా సందడి చేశారు.
నేటి నుంచి ఈనెల 31వతేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్టు కమిషనర్ ఎం.కిషన్ అన్నా రు.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకర్లపహాడ్కు చెందిన చాకలి అంకిత (18) పాలమూరు ఎన్టీఆర్ మహిళ
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదులు ఇండ్లులేని లబ్ధిదారులకు కేటాయించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట ప్రాంతంలో సుమారు రూ.32 కోట్లతో 28 బ్లాకుల
మహబూబ్నగర్ జిల్లాలో రైతులు ధాన్యం విక్రయించేందుకు ప్రైవేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే బయటి వ్యాపారులకే విక్రయిస్తున్నారు. జిల్లాలో 1,99,000 మెట్రిక్ టన్నుల ధ