కొత్త సంవత్సరంలోకి అడుగిడిన వేళ నూతనోత్తేజం ఉట్టిపడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. డిసెంబర్ 31న విందు, వినోదాలతో ఆనందంగా సందడి చేశారు.
నేటి నుంచి ఈనెల 31వతేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్టు కమిషనర్ ఎం.కిషన్ అన్నా రు.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకర్లపహాడ్కు చెందిన చాకలి అంకిత (18) పాలమూరు ఎన్టీఆర్ మహిళ
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదులు ఇండ్లులేని లబ్ధిదారులకు కేటాయించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట ప్రాంతంలో సుమారు రూ.32 కోట్లతో 28 బ్లాకుల
మహబూబ్నగర్ జిల్లాలో రైతులు ధాన్యం విక్రయించేందుకు ప్రైవేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే బయటి వ్యాపారులకే విక్రయిస్తున్నారు. జిల్లాలో 1,99,000 మెట్రిక్ టన్నుల ధ
ఆటో డ్రైవర్లపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆటో కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగించారు. ఆటో యూనియన్ నాయకులు, డ్ర
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరీక్షా కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పరిశీలించారు. వనపర్తి �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులు నిర్వహించనున్న పరీక్షలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. నిమిషం నిబంధన అమలు చేయడంతో పలువురు అభ్యర్థులు పరీ�
ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి విమర్శించారు. కొల్లాపూర్ మండలంలోని రామాపురంలో �
జోగుళాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. ఏ గుట్ట కనిపించినా రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేక
తెలంగాణ తల్లి ఆకృతి మార్పుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహంలో చేసిన మార్పులకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీ�
మాజీ సర్పంచులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండ కొనసాగింది. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మాజీ �
నీటి గుంతలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘట న మహబూబ్నగర్ జిల్లాలో వేర్వేరు చోట్ల చేసుకు న్నాయి. గండీడ్ మండలం రుసుంపల్లి గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య కూతురు హన్షిక(5) స్థానిక అంగన్వాడీ కేంద్రంల�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మి స్తున్న వట్టెం రిజర్వాయర్లో ఐదు బాహుబలి పంపులను మన ఇంజినీర్లు రెడీ చేశారు. గురువారం మొదటి పంపు విజ యవంతంగా పరీక్షించడంతో ఇంజినీర్ల ఆనందం అంతా ఇం త కాదు