చేతికొచ్చే దశలో ఉన్న పంట ఎండిపోతున్నదని మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం సిద్ధోటం గ్రామానికి చెందిన రైతు తిమ్మగళ్ల వీరస్వామి ఆందోళన చెందుతున్నాడు. వీరస్వామి ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. నాటేసిన రెం�
ఉగాది తెలుగు వారి పండుగ మాత్రమే కాదు.. యుగ ఆరంభం అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాఢ్యమి రోజు తెలుగు సంవత్సరం మారుతున్నది. వేద పండితులు గ్రహ నక్షత్రాల మేరకు పేర్ల బలంతోపాటు పంటల బలాన్ని సంవత్సర �
జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ ఆలయంలో ఆలయ అధికారులు, అర్చకులు గత కొంత కాలంగా అవినీతికి పాల్పడుతున్నట్లు పత్రికల్లో పెద్ద మొత్తంలో కథనాలు వెల్లువడుతున్నట్లు మండలి సభలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమై రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్�
యాసంగి పంటలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవి ప్రారంభంలోనే సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. చెరువులు, కుంటలు అడుగంటు తుండగా.. కాల్వలు వెలవెలబోతున్నాయి. బోరు�
మండలంలోని వేముల, చక్రాపూర్లో ఆదివారం వ్యవసాయ అధికారులు అనిల్కుమార్, సురేశ్ పర్యటించారు. ఆకాల వర్షానికి దెబ్బతిన్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో అనిల్కుమార్ మాట్లాడుతూ.. వేమ�
మహబూబ్నగర్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి వరి రైతులు భారీగా నష్టపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి, చౌదర్పల్లి, జమిస్తాపూర్, తెలు�
ఓ వైపు నీళ్లు లేక.. మరోవైపు కరెంట్ రాక ఎండుతున్న పంటలతో రైతులు పడుతున్న గోస సీఎం రేవంత్రెడ్డికి తెలుస్తలేదా? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మ�
మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకే న్యాయం జరగడం లేదంటూ.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు బంక మల్లేశ్యాదవ్ బుధవారం నిరసన చేపట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వివిధ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీకి సమర్పించిన బడ్జెట్ సాధించిందేమైనా ఉందా అంటే హళ్లికి హళ్లి సున్నకు సున్నా అనే చెప్పుకోవాలి. ఒక కొత్త పథకం లేదు. కొత్త ఆలోచన అసలే లేదు. దశ-దిశ లేన�
టైరు పేలడంతో అదుపుతప్పిన కారు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్న సంఘటన మహబూబ్నగర్ జిల్లాలోని హైవే-44పై చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్నగర్లోని న్యూ ప్రేమ్నగర్కు చెందిన మా�
Mahabubnagar | మహాబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో 10 గొర్రెలు మృతి చెందగా మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
మహబూబ్నగర్ జిల్లా ‘నమస్తే తెలంగాణ’ ఫొటోగ్రాఫర్ బందగీ గోపి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. గత ఏడాది ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్లను ఎంపిక చేయగా సోమవారం హైదరాబాద్లోని బషీర�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు హోరెత్తాయి. శాసన సభ నుంచి ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడంపై ఆగ్రహం పెల్లుబికింది. కాంగ్రెస్ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర