బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తుంది.. టన్ను ల కొద్దీ కేంద్రాలకు తరలించి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాలకు పెద్�
జూరాల ఆయకట్టు రైతులు ఆశ లు అడుగంటుతున్నా యి. చేతికొచ్చిన పంటలు కండ్లముందే ఎండిపోతుం టే ఆవేదన చెందుతున్నారు. సాగునీళ్లిచ్చి పంటలు కాపాడాలని రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతుండగా, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్�
Hanuman Jayanti | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శనివారం ఘనంగా హనుమన్ జయంతి వేడుకలను నిర్వహించారు. మాగనూరు కృష్ణ , ఊట్కూర్ మండలాల్లో తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు.
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం యన్మన్గండ్ల గ్రామ శివారులోని ద్యావర గుట్టపై పట్టపగలే రెండు చిరుతలు సంచరించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మండల�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు ఉన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయ
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. 120 మంది రైతులు 4,500 క్వింటాళ్ల మక్కజొన్నను మార్కెట్కు విక్రయానికి తెచ్చారు. బస్తా తూకం బరువు పెంచాలని ట్రేడర్లు టెండర్లన�
Srirama Navami | శ్రీరామనవమి వేడుకలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం ఘనంగా జరిగాయి. అందంగా అలంకరించిన దేవాలయాల్లో, చలువ పందిళ్లు వేసి, సీతారాముల కల్యాణ ఉత్సవాలను నిర్వహించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ వేడుకలకు సిద్ధంగా కావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించారు. ఈనెల
27న నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశాన్ని పార్ట
చేతికొచ్చే దశలో ఉన్న పంట ఎండిపోతున్నదని మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం సిద్ధోటం గ్రామానికి చెందిన రైతు తిమ్మగళ్ల వీరస్వామి ఆందోళన చెందుతున్నాడు. వీరస్వామి ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. నాటేసిన రెం�
ఉగాది తెలుగు వారి పండుగ మాత్రమే కాదు.. యుగ ఆరంభం అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాఢ్యమి రోజు తెలుగు సంవత్సరం మారుతున్నది. వేద పండితులు గ్రహ నక్షత్రాల మేరకు పేర్ల బలంతోపాటు పంటల బలాన్ని సంవత్సర �
జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ ఆలయంలో ఆలయ అధికారులు, అర్చకులు గత కొంత కాలంగా అవినీతికి పాల్పడుతున్నట్లు పత్రికల్లో పెద్ద మొత్తంలో కథనాలు వెల్లువడుతున్నట్లు మండలి సభలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమై రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్�
యాసంగి పంటలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవి ప్రారంభంలోనే సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. చెరువులు, కుంటలు అడుగంటు తుండగా.. కాల్వలు వెలవెలబోతున్నాయి. బోరు�
మండలంలోని వేముల, చక్రాపూర్లో ఆదివారం వ్యవసాయ అధికారులు అనిల్కుమార్, సురేశ్ పర్యటించారు. ఆకాల వర్షానికి దెబ్బతిన్న పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో అనిల్కుమార్ మాట్లాడుతూ.. వేమ�