బీఎస్ఎన్ఎల్,ఎల్ఐసీ వంటి అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ఫర్ సేల్ అనే తీరుగా బోర్డు పెట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలువునా అమ్మేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శ
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు చింతకుంట మండల నాయకులు మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా, శివన్నగూడె�
దేశ ప్రజల మధ్య కులం, మతం పేరుతో బీజేపీ చిచ్చు పెడుతున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలంతా ఐక్య భారత్ను కోరుకుంటున్నారని త�
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మార్కెట్లు సందడిగా మారాయి. దీపాలు, బంతిపూలు, స్వీట్లు, పటాకులతోపాటు బంగారు ఆభరణాలు కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
లంపీ స్కిన్ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. దీంతో పాడి రైతులతో పాటుగా ప్రజలందరిపైనా ప్రభావం చూపించే పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పశువులన్�
జోగుళాంబ గద్వాల జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు విపత్తును ఎదుర్కొంటున్నారు. గతేడాది అధిక దిగుబడి రావడంతో ఈ ఏడాది జిల్లాలో రైతులు ఎక్కువ భాగం పత్తిని సాగు చేశారు.
దేశ సేవలో విధి నిర్వహణలో ఎందరో పోలీసులు విలువైన ప్రాణాలను ఆర్పించారని, వారి త్యాగాలు, పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో గుప్తనిధులు ఉన్నాయంటూ.. కొందరు దుండగులు ఛూ..మంతర్ పేరుతో మోసం చేసి.. రైస్మిల్ యజమానితో సుమారుగా రూ.25 లక్షలు కాజేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది.
మండలంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలో వాహనదారులు ఇష్టారాజ్యంగా ప్రధాన రహదారులపై వాహనాలు పార్కింగ్ చేయడంతోపాటు పలువురు ఇక్కట్లకు గురవుతున్నారు.
నేటి పోటీ ప్రపంచంలో కా లానికి అనుగుణంగా ప్రతిఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో యువకులు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ ఎంతగానో ఆదరిస్తున్నారు.
రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాస గృహంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఆదివారం లబ్ధ్దిదారులకు ఆయన
జడ్చర్ల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 7వ వార్డులో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బాదేపల్లి-బూరెడ్డిపల్లి ప్రధానర
ప్ర స్తుతం నేరాల తీరు మారుతున్నదని, అర్బిట్రేషన్స్ (ఒప్పంద సంబంధ వివాదాలు), ట్రేడ్మార్క్, సైబర్క్రైం వంటి కొత్త తరహా నేరాలను ఎదుర్కోవాల్సి వస్తున్నద ని హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ నాగార్జున,