మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు కోసం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలిసి మండల నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల�
మరికల్, మక్తల్ ప్రాంతాల మీదుగా చేపట్టిన రైల్వేలైన్ పనులు పాతికేైళ్లెనా ఇంకా పూర్తి కాలేదు. మహబూబ్నగర్-మునీరాబాద్ రైల్వేలైన్ పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి బీజేపీ సర్కార్కు ఈ �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నాలాల కబ్జాలపై అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల తో వస్తున్న వరదలకు నాలాలపై వెలిసిన అ క్రమ నిర్మాణాలే కారణమని అధికారులు తే ల్చారు.
అతి భారీ వర్షాలతో మహబూబ్నగర్ పట్టణంలోని లోత ట్టు, మెట్ట ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద చేరుతున్నదని.., వరద ముప్పు తొలగేలా శాశ్వత పరిష్కారం చూపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కును ఏ విధంగా నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయులకు పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో గురవారం అవగాహన కల్పించామని జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.
ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్ట మొదటిసారి గురువారం ఆయన మండల తాసిల్దార్ కా ర్యాలయంతోపాటు ప్రభుత్వ దవాఖాన
ప్రభుత్వ కళాశాల అంటేనే నెర్రెలు బారిన గోడలు.. బూజుపట్టిన తరగతి గదులు.. పరీక్షలకు మాత్రమే దర్శనమిచ్చే ల్యాబ్లు అనుకుంటే పొరపాటు. జస్ట్ ఫర్ ఏ చేంజ్..
ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మాతృభాషకు విలువ ఇచ్చిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషను గౌరవించని వాళ్లు తన దృష్టిలో మనుషులేకాదన్నారు.
తింటున్న కొద్దీ తినాలనిపించే పండ్లు సీతాఫలాలు. చలికాలంలో మాత్రమే లభించే ఈ పండ్లు పోషక విలువలకూ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి దసరా ముందు నుంచే మార్కెట్లో పండ్లు విక్రయిస్తున్నారు.
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీహాల్లో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమా�
ఉ పాధ్యాయ ఎమ్యెల్సీ కోసం ఉపాధ్యాయులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తపస్ మండల అధ్యక్షుడు రవీందర్ అన్నారు. పట్టణంలోని ప లు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఫామ్ 19ను సోమవారం అం ద